రాష్ట్రం

  • Home
  • కాంగ్రెస్‌లో చేరిన సినీనటి దివ్యవాణి

రాష్ట్రం

కాంగ్రెస్‌లో చేరిన సినీనటి దివ్యవాణి

Nov 22,2023 | 12:22

హైదరాబాద్‌: సినీ నటి దివ్యవాణి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇన్‌ఛార్జి మాణిక్‌ రావ్‌ ఠాక్రే.. దివ్యవాణికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దివ్య వాణి 2019లో…

ఏపీకి బిగ్‌ అలర్ట్‌.. భారీ వర్ష సూచన

Nov 22,2023 | 11:18

ప్రజాశక్తి-అమరావతి : ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో మరో రెండు రోజుల పాటూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రెండు…

మత్స్యకారులకు అండగా ఉంటాం- ఒఎన్‌జిసి పరిహారం పంపిణీలో సిఎం

Nov 21,2023 | 21:13

ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :మత్స్యకారులకు రాష్ట్రప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మంగళవారం ఒఎన్‌జిసి పైపులైన్‌ వల్ల జీవనోపాధి…

8 నుంచి అంగన్‌వాడీల నిరవధిక సమ్మె – యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు బేబిరాణి

Nov 21,2023 | 20:20

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి:తమ సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్‌ ఎనిమిది నుంచి అంగన్‌వాడీలు రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌…

రాజకీయ పార్టీలు మౌనం వీడాలి- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

Nov 21,2023 | 20:32

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం):వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ విషయమై రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు మౌనం వీడాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ,…

విశ్వవిద్యాలయాల నుండి నాయకులు తయారవ్వాలి – ఎంపి విజయసాయి రెడ్డి

Nov 21,2023 | 20:26

– ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అర్కిటెక్చర్‌ భవనం ప్రారంభం ప్రజాశక్తి – ఎఎన్‌యు ( గుంటూరు జిల్లా):విశ్వవిద్యాలయాల నుంచి దేశ భవిష్యత్తు నిర్దేశించే నాయకులు, పాలకులు తయారవ్వాలని…

ఇంజనీర్లు మోక్షగుండం స్ఫూర్తి తో సాగాలి : పీడిక రాజన్న దొర

Nov 21,2023 | 17:25

ప్రజాశక్తి – ఎంవిపీ కాలనీ: భారతరత్న , మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు అమోఘం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. ఎంవిపీ కాలనీ…

తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం

Nov 21,2023 | 16:13

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు యాత్రికులు వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు చేరుకున్నారు. స్వామి వారి దర్శనానికి…

మత్స్య రంగ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం : అచ్చెన్నాయుడు

Nov 21,2023 | 15:56

అమరావతి: మత్స్య రంగ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం.. మత్స్యకారుల బతుకుల్ని ఛిద్రం చేసిన ఘనత జగన్‌ రెడ్డికే సొంతం అని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు…