రాష్ట్రం

  • Home
  • స్కూల్‌ నుంచి విద్యార్థిని కిడ్నాప్‌, తాళికట్టి అత్యాచారం..

రాష్ట్రం

స్కూల్‌ నుంచి విద్యార్థిని కిడ్నాప్‌, తాళికట్టి అత్యాచారం..

Nov 23,2023 | 12:41

ప్రజాశక్తి-పశ్చిమగోదావరి : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే కామాంధుడిగా మారిపోయాడు.. 15 ఏళ్ల చిన్నారిపై కన్నేశాడు.. విద్యార్థినికి మాయమాటలు చెప్పి స్కూల్‌ నుంచి తీసుకెళ్లాడు.. తాళికట్టి.. ఇక, మనకు…

మద్యం మత్తులో ఢీకొంటూ వెళ్లిన కారు

Nov 23,2023 | 11:22

ప్రజాశక్తి-దెందులూరు : 216వ జాతీయ రహదారి ఏలూరు జిల్లా దెందులూరు మండలం పరిధిలో గుండుగొలను వద్ద గురువారం కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా…

ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సిపిఎం ప్రెస్ మీట్(లైవ్)

Nov 23,2023 | 11:26

ప్రజాశక్తి-విజయవాడ : ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యులు యంఏ.బేబి, బి.వి.రాఘవులు, ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం.. దంపతుల ఆత్మహత్య

Nov 23,2023 | 10:59

ప్రజాశక్తి-అనంతపురం: నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీసత్యసాయి జిల్లాలోని గంగంపల్లిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దూదేకుల దాదాఖలందర్‌ (24), బోయ జ్యోత్స (20)…

చరిత్రను వక్రీకరించొద్దు : ఎస్‌ఎఫ్‌ఐ

Nov 23,2023 | 10:34

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాఠ్య పుస్తకాల్లో చరిత్రను వక్రీకరిస్తూ తీసుకొచ్చిన సిఫార్సులు వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు…

యువ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే ‘అటల్‌ ల్యాబ్స్‌’ లక్ష్యం

Nov 23,2023 | 11:13

పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యార్థులను యువ శాస్త్రవేత్తలుగా తయారు చేయాలనే లక్ష్యంగా అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లు పనిచేస్తున్నాయని పాఠశాల విద్యాశాఖ కమిషనరు…

కులగణన నిర్ణయం హర్షణీయం : రాజ్యసభ సభ్యులు ఆర్‌ కృష్ణయ్య

Nov 23,2023 | 10:37

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కులగణన చేపడతామన్న నిర్ణయం హర్షణీయమని రాజ్యసభ సభ్యులు ఆర్‌ కృష్ణయ్య అన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో బుధవారం…

వసతి గృహాలకు వార్డెన్ల కొరత

Dec 2,2023 | 10:29

పోస్టుల భర్తీలో ప్రభుత్వం ఉదాసీనత ఇన్‌ఛార్జులతో నెట్టుకొస్తున్న దుస్థితి అస్తవ్యస్తంగా నిర్వహణ ప్రజాశక్తి-విజయవాడ ప్రతినిధి : వెనుకబడిన తరగతుల ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో వార్డెన్ల కొరత…

పారదర్శకంగా కులగణన

Nov 23,2023 | 10:58

గ్రామ, వార్డు సచివాలయాలశాఖ అడిషనల్‌ డైరెక్టరు ధ్యానచంద్ర ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో కులగణన సర్వే పారదర్శకంగా జరగాలని, అందుకు తగ్గట్లు ప్రతిఒక్కరూ సిద్ధంగా…