రాష్ట్రం

  • Home
  • పార్ట్‌ టైం జాబ్‌ పేరుతో మోసం..

రాష్ట్రం

పార్ట్‌ టైం జాబ్‌ పేరుతో మోసం..

Nov 22,2023 | 16:19

హైదరాబాద్‌: కూకట్‌ పల్లి లో పని చేస్తున్న ఓ డాక్టర్‌ కొండాపూర్‌ లో నివసిస్తున్నాడు. అతనికి పార్ట్‌ టైం జాబ్‌ ఆఫర్‌ పేరుతో టెలిగ్రామ్‌ లో గుర్తు…

ఉరేసుకుని బాలిక మృతి

Nov 22,2023 | 16:16

ప్రజాశక్తి-పాలకొల్లు : పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజ తూర్పులో 15ఏళ్ల బాలిక ఉరివేసుకుని మృతి చెందింది. ప్రేమ వ్యవహారంగా పోలీసులు భావిస్తున్నారు. కోనసీమ జిల్లా…

తొలగించిన చోటే దళితులకు ఇళ్లు నిర్మించాలి

Nov 22,2023 | 16:13

సీపీఎం నగర కార్యదర్శి డిమాండ్ 25న మున్సిపల్ అఫీస్ వద్ధ ధర్నా ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : బొగ్గుల దిబ్బ దళితుల ఇళ్లు తొలగించిన చోటే ఇల్లు నిర్మించి…

ఇండియా బుక్ రికార్డులో చిత్తూరు యువకుడు

Nov 22,2023 | 16:10

ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్: నీటిపై ఎలాంటి చలనం లేకుండా నాలుగు గంటలపాటు ఉంటూ ఇండియా బుక్ రికార్డును చిత్తూరుకు చెందిన యువకుడు విశాక్ సొంతం చేసుకున్నాడు. దేశ విదేశాల్లో…

అసైన్డ్‌ భూములున్న వారికి యాజమాన్య హక్కులు కల్పిస్తాం: కేటీఆర్‌

Nov 22,2023 | 16:08

చౌటుప్పల్‌: కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే తెలంగాణ అంధకారమేనని బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డికి మద్దతుగా ఆయన…

రాజ్యాంగ రక్షణకై ఐక్య పోరాటాలు

Nov 22,2023 | 16:07

ప్రజాశక్తి-విశాఖ : రాజ్యాంగం కల్పించిన దళిత హక్కుల రక్షణ – సామాజిక న్యాయం కోసం రాష్ట్ర సదస్సు విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ…

మంథనిలో కేసీఆర్‌ ప్రోత్సహంతోనే రౌడీయిజం : ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు

Nov 22,2023 | 16:04

మంథని :మంథని చౌరస్తాలో నడి రోడ్డుపై నిల్చుంటా.. బీఆర్‌ఎస్‌ నేతలను వచ్చి నన్ను చంపమను అంటూ పోలీసులపై మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.…

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Nov 22,2023 | 16:01

ప్రజాశక్తి-చిత్తూరు : చిత్తూర్ పట్టణంలో దొంగతనానికి పాల్పడిన తమిళనాడు తిరుచ్చికి చెందిన అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి రూ. 17,00,000/-…

నష్టపోయిన బోట్ల యజమానులకు పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించాలి : వి.శ్రీనివాసరావు

Nov 22,2023 | 21:13

విశాఖ : గత మూడు రోజుల క్రితం ఫిషింగ్‌ హార్బర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో బోట్లు కాలిపోయిన యజమానులకు పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించాలని, బోట్లపై ఆధారపడి జీవిస్తున్న కలాసీలకు,…