రాష్ట్రం

  • Home
  • అర్ధరాత్రి వేళలో.. ఉపాధ్యాయుల అరెస్టు

రాష్ట్రం

అర్ధరాత్రి వేళలో.. ఉపాధ్యాయుల అరెస్టు

Jan 9,2024 | 11:31

ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని, ఉపాధ్యాయ అరెస్టుల ప్రజాస్వామ్యకమని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు కుర్రామారావు అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల…

మహిళపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన దుండగులు

Jan 9,2024 | 11:29

మొయినాబాద్‌ : చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్‌ మండలంలో దారుణం జరిగింది. మహిళపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. కొందరు దుండగులు చేసిన భాకరం గ్రామ పరిధిలోని ‘గ్రీన్‌ వ్యాలు’…

సింధు భౌతికకాయానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు నివాళి

Jan 9,2024 | 11:23

తాడేపల్లి (గుంటూరు) : సిపిఎం నాయకులు, మార్క్సిస్టు సైద్ధాంతిక మాసపత్రిక బాధ్యులు అన్నపరెడ్డి కోటిరెడ్డి కుమార్తె అన్నపరెడ్డి సింధు భౌతికకాయానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, తదితర…

యూటీఎఫ్‌ ‘చలో విజయవాడ’ ఉద్రిక్తత.. నాయకులు అరెస్టు

Jan 9,2024 | 11:20

ప్రజాశక్తి-విజయవాడ: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్‌ పిలుపునిచ్చిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నగరంలోని జింఖానా మైదానంలో నిరసనకు అనుమతి కోరగా.. పోలీసులు నిరాకరించారు.…

జర్నలిస్టులకు అనువైన ఇళ్ల స్థలాలు

Jan 9,2024 | 11:09

 ఐఅండ్‌పిఆర్‌ కమిషనరు తుమ్మా విజయ్ కుమార్‌రెడ్డి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :   జర్నలిస్టుల ఇళ్ల స్థలాల భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయనున్నామని, ఇందుకోసం రెండు, మూడు…

హైద్రాబాద్‌లో ఫార్మా కంపెనీల్లో ఐటీ అధికారుల తనిఖీలు

Jan 9,2024 | 11:02

హైదరాబాద్‌: హైద్రాబాద్‌లో మంగళవారం ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫార్మా కంపెనీలు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు.ఏక కాలంలో పలు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. హైద్రాబాద్‌ లోని…

విజయవాడలో ‘ జైల్‌ భరో ‘ ఉద్రిక్తత : నేతలు అరెస్ట్‌

Jan 12,2024 | 14:57

ప్రజాశక్తి-విజయవాడ : నేడు విజయవాడలో చేపట్టిన ‘ జైల్‌ భరో ‘ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. నేతలను పోలీసులు బలవంతపు అరెస్టులు చేశారు. అంగన్‌వాడీలు, మున్సిపల్‌, సమగ్రశిక్షా…

టిటిడి ఉద్యోగులందరికీ ఇళ్లపట్టాలు

Jan 9,2024 | 10:41

రెండో విడత పంపిణీలో భూమన కరుణాకరరెడ్డి మిగిలినవారికి ఏర్పేడు వద్ద 450 ఎకరాలు సేకరణ ప్రజాశక్తి – తిరుపతి సిటీ : టిటిడి ఉద్యోగులందరికీ అతి తక్కువ…

సాగు పెరిగే… ధర తగ్గే..!

Jan 9,2024 | 10:39

ఆయిల్‌పామ్‌ రైతుల గగ్గోలు ఈ ఏడాది 20 వేల ఎకరాల్లో పెరిగిన సాగు క్వింటాల్‌కు రూ.23 వేల నుంచి రూ.12,400కు ధర పతనం కనీసం రూ.18 వేలు…