తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలి : గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరంలోని గైట్ కళాశాల ప్రాంగణంలో అంతర్జాతీయ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. మహాసభలను ఛత్తీస్గఢ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి జ్యోతి…