రాష్ట్రం

  • Home
  • తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వాలు  కృషి చేయాలి : గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

రాష్ట్రం

తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వాలు  కృషి చేయాలి : గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

Jan 5,2024 | 16:02

రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరంలోని గైట్‌ కళాశాల ప్రాంగణంలో అంతర్జాతీయ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. మహాసభలను ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి జ్యోతి…

లబ్ది అందని అర్హుల ఖాతాల్లో నగదును జమ చేసిన సిఎం జగన్‌

Jan 5,2024 | 13:28

తాడేపల్లి : అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందనివారికి మరో అవకాశమిస్తూ సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి 68,990…

మున్సిపల్ కార్మికుల సమ్మె ఉద్రిక్తత

Jan 5,2024 | 17:02

ప్రజాశక్తి-యంత్రాంగం : ప్రభుత్వం దిగొచ్చి తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకూ పోరాటం సాగిస్తామని మున్సిపల్‌ కార్మికులు తేల్చి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారంతో 11వ…

తిరుమల నుండి అయోధ్యకు లక్ష లడ్డూలు : టిటిడి ఈఒ ధర్మారెడ్డి

Jan 5,2024 | 12:54

తిరుపతి : ఈనెల 22వ తేదీన అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని … అక్కడికి తిరుమల నుండి లక్ష లడ్డూలను పంపనున్నట్లు టిటిడి ఈఒ ధర్మారెడ్డి…

అంతరిక్ష రంగంలో మరిన్ని స్టార్టప్‌లు, పరిశ్రమలు రావాలి : సోమనాథ్‌

Jan 5,2024 | 12:40

తెలంగాణ : అంతరిక్ష రంగంలో మరిన్ని స్టార్టప్‌లు, పరిశ్రమలు రావాలని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ ఆకాంక్షించారు. శుక్రవారం హైదరాబాద్‌ జెఎన్‌టియులో నిర్వహించిన స్నాతకోత్సవంలో సోమనాథ్‌కు గౌరవ డాక్టరేట్‌ను…

విశాఖలో నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర

Jan 5,2024 | 12:18

విశాఖ : నారా భువనేశ్వరి శుక్రవారం విశాఖలో పర్యటిస్తున్నారు. విశాఖ 33వ డివిజన్‌ వెంకటేశ్వర మెట్టుకు చేరుకున్న భువనేశ్వరి అక్కడి నుండి ‘నిజం గెలవాలి’ యాత్రను ప్రారంభించారు.…

తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న జాన్వీకపూర్‌

Jan 5,2024 | 12:07

తిరుపతి : బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్‌ తిరుమల వేంకటేశ్వరుడిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపి ప్రారంభ విరామ దర్శన…

జేసీ ప్రభాకర్‌ రెడ్డిని అరెస్టు చేయాలంటూ … హైవేపై ధర్నా

Jan 5,2024 | 11:51

తాడిపత్రి (అనంతపురం) : వైఎస్సార్‌ ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు భాస్కర్‌ పై దాడి చేసిన జేసీ ప్రభాకర్‌ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ ……

నవరత్నాల ఇళ్లు అరదేదెప్పుడు ?

Jan 5,2024 | 11:16

నత్తనడకన 13 లక్షల ఇళ్ల పురోగతి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : నవరత్నాల్లో భాగంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్లు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని స్థితి…