రాష్ట్రం

  • Home
  • ఎస్మాను రద్దు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం : విశాఖ జేఏసీ నేతలు

రాష్ట్రం

ఎస్మాను రద్దు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం : విశాఖ జేఏసీ నేతలు

Jan 9,2024 | 13:13

విశాఖ : అంగన్వాడీ కార్యకర్తలపై ప్రభుత్వం ప్రయోగించిన ఎస్మాను రద్దు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని విశాఖ జేఏసీ నేతలు హెచ్చరించారు. రాష్ట్ర వైసిపి ప్రభుత్వం…

‘జైల్‌ భరో’ శిబిరం వద్ద పడిపోయిన అంగన్వాడి కార్యకర్త

Jan 10,2024 | 15:11

ఏలూరు : అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. అంగన్‌వాడీలు, మున్సిపల్‌, సమగ్రశిక్షా ఉద్యోగులకు మద్దతుగా… మంగళవారం…

ఐఏఎస్‌ అర్వింద్‌ కుమార్‌కు షోకాజ్‌ నోటీసులు

Jan 9,2024 | 12:59

హైదరాబాద్‌ : అనుమతి లేకుండా ఫార్ములా రేసింగ్‌ ఒప్పందం చేసుకున్నారని సీనియర్‌ ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌కు తెలంగాణ ప్రభుత్వం మంళవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.ఈ రేసు…

కాకినాడలో ‘జైల్‌ భరో’ : నేతలు అరెస్ట్‌

Jan 9,2024 | 12:39

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : అంగన్వాడీలపై ఎస్మా ఉపసంహరించుకొని, వారి డిమాండ్లను, సర్వ శిక్ష అభియాన్‌ ఉద్యోగులు, మున్సిపల్‌ వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ……

అద్దంకిలో మున్సిపల్‌, అంగన్వాడి కార్యకర్తలు అరెస్ట్

Jan 9,2024 | 12:17

ప్రజాశక్తి-అద్దంకి (బాపట్ల) : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ … మంగళవారం ఉదయం మునిసిపల్‌ కార్మికులు, అంగన్వాడి కార్యకర్తల ఆధ్వర్యంలో అద్దంకిలోని స్థానిక తహసిల్దార్‌ కార్యాలయాన్ని…

సైఫ్‌ ర్యాగింగ్‌ చేయడం నిజమే.. తేల్చిచెప్పిన కమిటీ

Jan 9,2024 | 12:09

ర్యాగింగ్‌ ఆరోపణలతో ఆత్మహత్య చేసుకున్న ప్రీతి సస్పెన్షన్‌ 97 రోజులు పొడిగింపు వరంగల్‌ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైన వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కళాశాల (కేఎంసీ) పీజీ విద్యార్థిని…

గుంటూరులో ఉద్రిక్తత : కార్మిక ప్రజాసంఘాల నాయకులు అరెస్ట్‌

Jan 9,2024 | 12:09

గుంటూరు : అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించటాన్ని నిరసిస్తూ … కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరులో చేపట్టిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. ఆందోళనను పోలీసులు…

ఉపాధ్యాయుల ఉద్యమంపై పోలీసుల ఉక్కుపాదం..

Jan 9,2024 | 12:01

శ్రీకాకుళం : బకాయిపడ్డ వేతనాలను చెల్లించాలని కోరుతూ… నేడు యుటిఎఫ్‌ ఆధ్వర్యాన విజయవాడలో చేపట్టిన ధర్నాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నిన్న అర్థరాత్రి నుండే అరెస్టుల పర్వం…

సీఈసీ సమీక్ష.. పాల్గొన్న రాజకీయ పార్టీలు

Jan 9,2024 | 11:53

ప్రజాశక్తి-విజయవాడ: కేంద్ర ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ నేతృత్వంలోని ఎన్నికల సంఘం ప్రతినిధులతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌లు, వైసిపి ఎంపీ…