ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి సాధారణ వ్యక్తిలా నిల్చని ప్రయాణించారు. న్యూ ఇయర్ సందర్భంగా సోమవారం…
హైదరాబాద్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి సాధారణ వ్యక్తిలా నిల్చని ప్రయాణించారు. న్యూ ఇయర్ సందర్భంగా సోమవారం…
ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : మున్సిపల్ పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ మంగళవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట…
హైదరాబాద్ : హైదరాబాద్లోని పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. దీంతో స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల రద్దీ పెరిగింది. స్టాక్…
హైదరాబాద్: ఈ నెల 5 నుంచి సమ్మెకు దిగుతామని టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం అద్దె బస్సుల ఓనర్లు మీడియాతో…
కరీంనగర్ : రాష్ట్ర వ్యాప్తంగా న్యూఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. యువతతో పాటు ప్రజాప్రతినిధులు సైతం కొత్త సంవత్సరం వేడుకల్లో హుషారుగా పాల్గన్నారు. న్యూఇయర్ వేడుకలను పురస్కరించుకుని…
ప్రజాశక్తి-తిరుమల : డిసెంబరు 23 నుంచి జనవరి 1 తేదీతో వైకుంఠ ద్వార దర్శనం ముగిసిందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 6,47,452 మంది యాత్రికులు వైకుంఠ…
ప్రజాశక్తి – యు.కొత్తపల్లి (కాకినాడ) : ఉప్పాడ సముద్ర తీరంలో తాబేళ్లు మృతి చెందుతున్నాయి ఇటీవల కొద్దిరోజుల నుండి సముద్రంలో ఉండే పెద్ద తాబేలు మృతి చెందడంతో…
ఏలూరు : 22వరోజు అంగన్వాడీ సమ్మె కొనసాగుతోంది. అంగన్వాడీలకు మద్దతుగా సమ్మెలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శుక్లబోయిన రాంబాబు పాల్గొంటున్నారు. అయితే మంగళవారం ఉదయం సమ్మె చేసే…
అమరావతి : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ … అంగన్వాడీలు చేపట్టిన సమ్మె మంగళవారంతో 22వ రోజుకు చేరింది. నిరవధికంగా కొనసాగిస్తున్న ఈ సమ్మెలో అంగన్వాడీలు…