నేడు మధ్యాహ్నం ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన బయలుదేరనున్నారు. తెలంగాణకు నిధులు, ఇతర కేటాయింపుల కోసం…
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన బయలుదేరనున్నారు. తెలంగాణకు నిధులు, ఇతర కేటాయింపుల కోసం…
విజయవాడ: కాంగ్రెస్లోకి వైఎస్ షర్మిల రాకను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా స్వాగతిస్తున్నట్లు ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు తెలిపారు. పొత్తులపై సీపీఐ, సీపీఎం, ఆప్లతో మాట్లాడుతున్నామని, కలిసొచ్చే…
అమరావతి : ‘2023’ అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులకెక్కింది. ఈ రికార్డు దెబ్బకు గత రికార్డులన్నీ తుడుచుకుపోయాయి. మునుపటి రికార్డులతో పోలిస్తే 2023లో 1.48 డిగ్రీలు అత్యధికంగా…
ప్రజాశక్తి-యంత్రాంగం : అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం ‘జగనన్నకు చెబుదాం..’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఈ సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు. అనేక జిల్లాలో దీక్షా శిబిరాల వద్ద…
తెలంగాణ : టీమిండియాతో ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు భారత్ పర్యటనకు రానుంది. జనవరి 25 నుంచి హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో టీమిండియా-ఇంగ్లండ్ తొలి…
అమరావతి : అంగన్వాడీలతో మరోసారి చర్చలు జరిపేందుకు ఎపి ప్రభుత్వం నుండి అంగన్వాడి సంఘాలకు పిలుపు వచ్చింది. సచివాలయం వేదికగా శుక్రవారం సాయంత్రం 3 గంటలకు గ్రూప్…
ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడ సిద్దార్థ ఆడిటోరియంలో భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ‘మోడీ, షా హటావో దేశ్ బచావో’ సదస్సు ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం…
తెలంగాణ : పెండింగ్ జీతాలను చెల్లించాలంటూ … తెలంగాణలోని మధ్యాహ్న భోజన కార్మికులు శుక్రవారం ప్రజాభవన్ వద్ద నిరసన చేపట్టారు. ఈరోజు ఉదయం ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన…
అసభ్య పదజాలం వాడకపోవడమే నా అసమర్థతా ? : పార్థసారథి
పెనమలూరు : అసభ్య పదజాలం వాడకపోవడమే నా అసమర్థతా ? అని పెనమలూరు వైసిపి ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ప్రశ్నించారు. ” నాకు ఏ అర్హత లేదని…