రాష్ట్రం

  • Home
  • వైసీపీలోకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి

రాష్ట్రం

వైసీపీలోకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి

Jan 9,2024 | 15:40

అమరావతి: టీడీపీ తరఫున గెలుపొంది వైసీపీలోకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని టీడీపీ ఫిర్యాదు చేయనుంది. ఈ వ్యవహారంపై బుధవారం శాసనసభ స్పీకర్‌కు ఫిర్యాదు…

శింగనమల ఎమ్మెల్యేపై సీఎం జగన్‌ ఆగ్రహం.. పలువురు మంత్రులకు పిలుపు

Jan 9,2024 | 15:13

అమరావతి: శింగనమల ఎమ్మెల్యే జన్నలగడ్డ పద్మావతిపై వైసిపి అధినేత, సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆమె మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌…

గుర్తింపులేని జనసేనకు ఎందుకు ఆహ్వానం..? : విజయసాయిరెడ్డి

Jan 9,2024 | 15:05

అమరావతి: ఏపీ పర్యటనలో ఉన్న సీఈసీ బఅందాన్ని అధికార వైసిపి ఎంపీలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్‌లు కలిశారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..సీఈసీకి మొత్తం…

పాడేరులో ‘జైల్‌ భరో’.. నాయకుల అరెస్టులు..

Jan 9,2024 | 15:07

ప్రజాశక్తి-పాడేరు(అల్లూరి) : అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనల్లో భాగంగా పాడేరు ఐటిడిఎ వద్ద అంగన్‌వాడీలు, మున్సిపల్‌, సమగ్రశిక్షా…

జాతీయ రహదారిపై పెట్రోల్‌ ట్యాంకర్‌ బోల్తా.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

Jan 9,2024 | 14:56

జగిత్యాల : జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి మున్సిపల్‌ పరిధిలోని వెంకటరావుపేట శివారులో 63వ జాతీయ రహదారిపై మంగళవారం పెట్రోల్‌ ట్యాంక్‌ బోల్తాపడింది. ఓ పెట్రోల్‌ బంక్‌ సమీపంల…

సీఎం జగన్‌ కలిసేందుకు తాడేపల్లి వచ్చిన కేఏ పాల్‌..

Jan 9,2024 | 14:43

అమరావతి: తనను కలవడానికి దేశాధినేతలే అపాయింట్‌ మెంట్‌ అడుగుతారని చెప్పుకునే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ కు ప్రతికూల పరిస్థితి ఎదురైంది. కేఏ పాల్‌ మంగళవారం…

ప్రశ్నించే వారిపై వైసిపి దాడులు చేస్తోంది: బాలకృష్ణ

Jan 9,2024 | 14:38

హిందూపురం: హిందూపురం పట్టణంలో నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించిన ఘనత టిడిపిదేనని ఆ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాలులో…

మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్‌ విచారణ

Jan 9,2024 | 13:28

తెలంగాణ ప్రభుత్వం ఆదేశం హైదరాబాద్‌: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్‌ విచారణకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈఎన్‌సీ మురళీధర్‌ రావు…

” జగన్మోహనా! నీకో దండం..”

Jan 9,2024 | 13:24

చీపురుపల్లి (విజయనగరం) : ” జగన్మోహనా! నీకో నమస్కారం, మా సమస్యలు పరిష్కరించి పుణ్యం కట్టుకో ” అంటూ … అంగన్వాడీలు మోకాళ్ళపై నిలబడి దండాలు పెట్టి…