రాష్ట్రం

  • Home
  • టిటిడి ఉద్యోగులకు ఇళ్ల పట్టాల పంపిణీ

రాష్ట్రం

టిటిడి ఉద్యోగులకు ఇళ్ల పట్టాల పంపిణీ

Dec 28,2023 | 20:50

ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో :ఉద్యోగుల సంక్షేమం, ధార్మిక ప్రచారంలో వెనుకడుగు వేసేది లేదని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఎన్ని విమర్శలు ఎదురైనా…

ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై పోరాటం చేయాలి- ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు

Dec 28,2023 | 20:47

ప్రజాశక్తి – కాకినాడ :ఎస్‌ఎఫ్‌ఐలోకి కొత్తగా వచ్చినవారు పాత నడవడికను, పద్ధతులను మార్చుకోవాలని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు సూచించారు. కాకినాడలోని అంబేద్కర్‌ భవన్‌లో జరుగుతున్న 24వ ఎస్‌ఎఫ్‌ఐ…

ప్రైవేట్‌ పాఠశాలలకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..

Dec 28,2023 | 16:12

అమరావతి : ఏపీలో ప్రైవేట్‌ పాఠశాలలకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కాలపరిమితి 8 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 3…

హామీలు అమలు చేయకపోవడం వల్లనే సమ్మె

Dec 28,2023 | 15:59

సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నరసింగరావు 9వ రోజు వంట వార్పుతో కొనసాగిన సర్వ శిక్ష ఉద్యోగుల సమ్మె ప్రజాశక్తి కాకినాడ : సమగ్ర శిక్ష…

భారీగా పట్టుబడ్డ డ్రగ్స్‌.. ముగ్గురు అరెస్ట్‌

Dec 28,2023 | 15:16

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముగ్గురు అంతర్‌ రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముఠా…

29న మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్ష

Dec 28,2023 | 15:04

హైదరాబాద్‌: డిసెంబరు 29న రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు కలిసి మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ నుంచి…

సైబారాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఇద్దరు సీఐలు సస్పెండ్‌

Dec 28,2023 | 14:53

హైదరాబాద్‌: సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో సీపీ అవినాశ్‌ మహంతి ఇద్దరు సీఐలను సస్పెండ్‌ చేశారు.. కేపీ హెచ్‌ బీ సీఐ వెంకట్‌, ఎయిర్‌ పోర్ట్‌ సీఐ శ్రీనివాస్‌…

ఆర్టీసీ కండక్టర్‌, డ్రైవర్ల పై దాడులు సరికాదు : ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

Dec 28,2023 | 14:44

హైదరాబాద్‌ : కొత్తగూడెం బస్సు డ్రైవర్‌ పై ఆటో డ్రైవర్లు దాడి చేయడం, భద్రాచలంలో మహిళా కండక్టర్‌ ను ప్రయాణికులు దూషించడంపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌…

యువతను మభ్యపెడుతున్ననేటి పాలకులు

Dec 28,2023 | 14:38

సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నరసింగరావు ఎస్‌ఎఫ్‌ఐ 24వ రాష్ట్ర మహాసభల్లో ప్రజా సంఘాల నేతలు సందేశాలు ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : ఎస్‌ఎఫ్‌ఐ 24వ రాష్ట్ర మహాసభల…