శబరిమల యాత్రికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త..
హైదరాబాద్: తెలంగాణ నుంచి శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లే స్వాములకు టీఎస్ ఆర్టీసీ శుభవార్తను తెలిపింది.తెలంగాణ నుంచి శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లే స్వాములకు…
హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి లోటస్ పాండ్కు చేరుకున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత జగన్ లోటస్ పాండ్కు వచ్చారు. ప్రస్తుతం లోటస్ పాండ్లో…
హైదరాబాద్: పార్లమెంట్లో ఒక సీటు ఇవ్వాలని కాంగ్రెస్ ని అడుగుతున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు అన్నారు. కార్మిక సంఘాల్లో బలంగా ఉన్నామన్నారు. కానీ బలానికి…
హైదరాబాద్ : స్కూలు బస్సు కింద పడి రెండేళ్ల పాప అక్కడికక్కడే చనిపోయింది.. ఈ ఘటన హైదరాబాద్లోని హబ్సిగూడలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన…
హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆఫీసు తెలంగాణ భవన్కు రెవెన్యూ శాఖ నోటీసులు పంపింది. తెలంగాణ భవన్లో టీవీ చానల్ నిర్వహించడాన్ని ఈ…
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారం తెలంగాణ మాజీ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో ఏపీ…
ప్రజాశక్తి-కుంచనపల్లి : కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్లతో ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళన చేపట్టారు. ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల రాష్ట్ర యూనియన్…
ప్రజాశక్తి-తాడేపల్లి : నేడు ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ కి వెళ్లనున్నారు. అనారోగ్యంతో ఉన్న కెసిఆర్ ను పరామర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు…
నార్సింగి : ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ మాతృమూర్తి, మాజీ ఎమ్మెల్యే కాళికాంబ (94) బుధవారం కన్నుమూశారు. నార్సింగి మున్సిపాలిటీలోని మంచిరేవుల గ్రామంలో నివసిస్తున్న కాళికాంబ..…