రాష్ట్రం

  • Home
  • నేటి నుంచి జాతీయ స్థాయి నృత్యోత్సవాలు

రాష్ట్రం

నేటి నుంచి జాతీయ స్థాయి నృత్యోత్సవాలు

Dec 22,2023 | 11:14

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌  :  నగరానికి చెందిన ప్రముఖ నృత్య సంస్థ అభినయ నృత్య భారతి 28వ జాతీయ స్థాయి నృత్యోత్సవాలు, నృత్యపోటీలు హేలాపురి లయన్స్‌…

అర్ధాకలితో మిడ్డేమీల్స్‌ కార్మికులు

Dec 22,2023 | 11:07

ధరలకనుగుణంగా పెరగని బడ్జెట్‌ అమలుకు నోచుకోని కనీస వేతనం సమస్యల పరిష్కారం కోసం 5న ‘చలో విజయవాడ’ ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి : విద్యార్థులకు అన్నంపెట్టి…

విద్యార్థులందరూ సృజనకారులే..

Dec 22,2023 | 10:48

వారిలో ప్రతిభాపాఠశాలను వెలికి తీయాలి బాలోత్సవాల్లో పలువురు వక్తలు ప్రజాశక్తి – మంగళగిరి రూరల్‌ (గుంటూరు జిల్లా)/ ఎడ్యుకేషన్‌ (విజయవాడ) : విద్యార్థులందరూ సృజనకారులేనని, వారిలో నైపుణ్యాన్ని…

జనవరి నుంచి వలంటీర్లకు రూ.750 వేతనం పెంపు : మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

Dec 22,2023 | 09:55

ప్రజాశక్తి- తిరుమల : రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల వలంటీర్లకు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రూ.750 వేతన పెంచుతున్నట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు.…

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకపోతే 26 తర్వాత ప్రత్యక్ష మద్దతు

Dec 22,2023 | 09:50

– వామపక్ష పార్టీల నిర్ణయం- మద్దతు కొనసాగించాలని ప్రజలకు విజ్ఞప్తి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో అంగన్‌వాడీల సమస్యల విషయంలో ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించని…

పంజాగుట్టలోని అపార్ట్‌మెంటులో భారీ అగ్నిప్రమాదం

Dec 22,2023 | 09:47

పంజాగుట్ట (హైదరాబాద్‌) : పంజాగుట్ట ఎర్రమంజిల్‌లోని ఓ అపార్ట్‌మెంటులో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అపార్ట్‌మెంట్‌లోని ఆరో అంతస్తులో షార్ట్‌ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.…

ప్రపంచంలో మన పిల్లలు నెంబర్‌ 1 కావాలి : సిఎం జగన్‌

Dec 22,2023 | 09:04

విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీలో సిఎం జగన్‌ ప్రజాశక్తి- పాడేరు టౌన్‌, చింతపల్లి విలేకరులు (అల్లూరి జిల్లా) : ‘మన పిల్లలు ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌గా ఎదగాలి’ అని…

వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ రూ.3 వేలకు పెంపు

Dec 22,2023 | 08:55

-జనవరి ఒకటి నుంచి అమలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరోఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచుతూ జిఓ…

జిందాల్‌తో ఒప్పందం నిజమే : విశాఖ ఉక్కు సిఎండి ప్రకటన

Dec 22,2023 | 08:54

అంతకుముందు బుకాయింపు మాటలు ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : జిందాల్‌తో ఒప్పందం చేసుకున్న విషయం నిజమేనని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ సిఎండి అతుల్‌భట్‌ ప్రకటించారు. ఒప్పంద వివరాలను…