రాష్ట్రం

  • Home
  • సమస్యలు పరిష్కరించకుంటే సంక్రాంతి తరువాత సమ్మె

రాష్ట్రం

సమస్యలు పరిష్కరించకుంటే సంక్రాంతి తరువాత సమ్మె

Jan 5,2024 | 10:47

  – ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్ల హెచ్చరిక – పంచాయతీరాజ్‌ కమిషన్‌ కార్యాలయం వద్ద మహా ధర్నా ప్రజాశక్తి – అమరావతి బ్యూరో ఉపాధి హామీ…

మా పొట్టకొట్టే చర్యలు చేపట్టద్దు

Jan 5,2024 | 08:54

– పోటీ కార్మికులను అడ్డుకున్న మున్సిపల్‌ కార్మికులు – సూళ్లూరుపేటలో ఐదుగురిపై బైండోవర్‌ కేసులు ప్రజాశక్తి- యంత్రాంగం :సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్న మున్సిపల్‌ కార్మికులపై ప్రభుత్వం,…

రాష్ట్రంలో పరిపాలన ఉందా..!

Jan 4,2024 | 20:18

– ఉద్యోగులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వానికి పట్టదా ? – ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయమనడం నేరమా ? – 9 నుంచి ఏలూరు…

నిర్దిష్టమైన ఉత్తర్యులు వచ్చే వరకూ సమ్మె

Jan 4,2024 | 17:23

ఎస్పీడి, కెజిబివి సెక్రటరీ వైఖరివల్లే సమగ్రశిక్ష ఉద్యోగుల ఆందోళన కాకినాడ ఆర్డీవో కార్యాలయం ముట్టడిలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : సమగ్ర శిక్ష…

రాహుల్‌ గాంధీని ప్రధానిగా చూడాలన్నది తన తండ్రి కల : వైఎస్‌ షర్మిల ట్వీట్‌

Jan 4,2024 | 16:30

హైదరాబాద్‌: ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిల గురువారం కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ సమక్షంలో అధ్యక్షుడు…

సామాజిక మార్పుకోసం సీఎం జగన్‌ సీట్లు మార్చుతున్నారు : గోరంట్ల మాధవ్‌

Jan 4,2024 | 16:12

అమరావతి: సామాజిక మార్పుకోసం జగన్‌ సీట్లు మార్చుతున్నారని వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ్‌ అన్నారు. హిందూపురంలో బోయ సామాజిక వర్గానికి చెందిన మహిళకు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు.…

సబ్‌ పోస్ట్‌ ఆఫీస్‌ లో కోటి 50 లక్షలు మాయంపై బాధితుల ఆందోళన

Jan 4,2024 | 16:05

నాగార్జునసాగర్‌ : నాగార్జునసాగర్‌ పైలాన్‌ కాలనీ లో ఉన్న సబ్‌ పోస్ట్‌ ఆఫీస్‌ లో ఖాతాదారుల ఖాతాలో నగదు మాయమవడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో పైలాన్‌…

రేపటి నుంచి యథావిధిగా అద్దె బస్సులు: సజ్జనార్‌

Jan 4,2024 | 15:49

హైదరాబాద్‌: అద్దె బస్సు ఓనర్లతో చర్చలు సఫలం అయ్యాయి. బస్‌ భవన్‌లో అద్దె బస్సు ఓనర్లతో ముగిసిన సమావేశం అనంతరం టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వివరాలు మీడియాకు…

చెరువులో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

Jan 4,2024 | 15:27

వరంగల్‌ : చెరువులో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన విషాకర సంఘటన వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.…