రాష్ట్రం

  • Home
  • బిర్యానీ బాగాలేదన్న కస్టమర్లు.. చితక్కొట్టిన హోటల్‌ సిబ్బంది..

రాష్ట్రం

బిర్యానీ బాగాలేదన్న కస్టమర్లు.. చితక్కొట్టిన హోటల్‌ సిబ్బంది..

Jan 1,2024 | 17:16

హైదరాబాద్‌: బిర్యానీ తినేందుకు హోటల్‌కు వెళ్లిన కస్టమర్లను చితక్కొట్టిన సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై వివరాల ప్రకారం.. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డిసెంబర్‌…

భీమా కోరేగావ్ స్ఫూర్తితో హక్కుల పోరాటం  

Jan 1,2024 | 16:46

ప్రజాశక్తి-కాకినాడ : భీమా కోరేగావ్ స్ఫూర్తితో తమ హక్కుల కోసం దళితులందరూ ఐక్యంగా పోరాడాలని దళిత సీనియర్ నాయకులు అయితా బత్తుల రామేశ్వరరావు, బుద్ధ విహార్ మహిళా…

అణచాలని చూస్తే అగ్నిగుండమే : సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమాదేవి

Jan 1,2024 | 16:31

ప్రజాశక్తి – అద్దంకి : పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మాట తప్పి మడమ తిప్పుతూ అంగన్వాడీ ఉద్యమాన్ని అణచాలని చూస్తే ఆంధ్రప్రదేశ్ అగ్నిగుండంగా మారుతుందని మహిళా…

21stDay: సాంస్కృతిక కార్యక్రమాలతో అంగన్వాడీల నిరసన

Jan 1,2024 | 17:21

ప్రజాశక్తి-యంత్రాంగం : అంగన్‌వాడీల సమ్మె 21వ రోజుకు చేరింది. అంగన్‌వాడీ కార్యకర్తలు సమ్మెలో భాగంగా నేడు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సిఎం జగన్ తమకు ఇచ్చిన హామీలు…

కాకినాడలో టీడీపీ శ్రేణుల బాహాబాహీ

Jan 1,2024 | 16:08

ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ జిల్లాలోని తునిలో న్యూఇయర్‌ వేడుకల్లో తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. తునిలోని సాయి వేదిక ఫంక్షన్‌ హల్‌లో యనమల సోదరులు న్యూ ఇయర్‌…

శంషాబాద్‌లో రూ.3 కోట్ల విలువైన బంగారం పట్టివేత

Jan 1,2024 | 15:57

హైదరాబాద్‌ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న విదేశీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి రూ.3 కోట్లు విలువైన…

నేటి ఏపీలో నుంచి రూ.3 వేలు పెన్షన్‌

Jan 1,2024 | 15:43

ప్రజాశక్తి-అమరావతి : నేటి ఏపీలో నుంచి రూ.3 వేలు పెన్షన్‌ నుంచి అమల్లోకి రానుంది. దశల వారీగా సామాజిక పెన్షన్‌ మొత్తాన్ని పెంచుతూ వచ్చిన వైసీపీ ప్రభుత్వం…

చంద్రగిరిలో జల్లికట్టు పోటీలు.. 14 మందికి గాయాలు

Jan 1,2024 | 15:48

ప్రజాశక్తి- చంద్రగిరి : తిరుపతి జిల్లాలో జల్లికట్టు ప్రారంభం అయింది. కొత్త ఏడాది తొలిరోజే చంద్రగిరి మండలం శానంబట్ల వాసులుహుషారుగా జల్లికట్టు నిర్వహించారు.  పశువుల కొమ్ములకు కట్టిన పలకలను…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

Jan 1,2024 | 15:12

ప్రజాశక్తి-తిరుమల : నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో…