రాష్ట్రం

  • Home
  • 100 కార్లతో విశాఖ ఉక్కు పోరు…

రాష్ట్రం

100 కార్లతో విశాఖ ఉక్కు పోరు…

Jan 8,2024 | 14:30

ఉక్కు మైన్స్ లీజును పునరుద్ధరణ చేయాలి  ర్యాలీగా బయలుదేరి వచ్చిన విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ సభ్యులు  ప్రజాశక్తి-విజయనగరం కోట : విశాఖ ఉక్కు ఆంధ్రుల ప్రాణ…

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లు సిఎం నడుచుకుంటున్నారు : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

Jan 8,2024 | 12:49

శింగనమల : ” మాట తప్పను.. మడమ తిప్పను అన్న ముఖ్యమంత్రి.. ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లు నడుచుకుంటున్నారు. ” అని అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే…

ఎస్మా రద్దు.. జీతాల పెంపు.. : రౌండ్‌టేబుల్‌ తీర్మానం

Jan 8,2024 | 16:31

ప్రజాశక్తి-విజయవాడ :  కార్మిక, ఉద్యోగ సమ్మెలకు మద్దతుగా విజయవాడ బాలోత్సవ భవనంలో సిపిఎం ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఎస్మా రద్దు చేయాలని, అంగన్‌వాడీ, మున్సిపల్‌, సర్వశిక్షా…

ట్విట్టర్‌లో అభిమాని పిలుపు.. ఇంటికెళ్లి ఆతిథ్యం తీసుకున్న కెటిఆర్‌

Jan 8,2024 | 12:20

బోరబండ (తెలంగాణ) : ఓ అభిమాని పిలుపుకు స్పందించిన బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌ ఆయన ఇంటికి వెళ్లి ఆతిథ్యాన్ని స్వీకరించారు. అభిమాని కుటుంబ సభ్యులతో కలిసి…

హైదరాబాద్‌ లో కారు బీభత్సం

Jan 8,2024 | 12:00

కెపిహెచ్‌బి (తెలంగాణ) : హైదరాబాద్‌ కెపిహెచ్‌బి కాలనీ పరిధిలోని ఫోరం మాల్‌ వద్ద కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అగ్రజ్‌ రెడ్డి అనే యువకుడు కారును…

అలరించిన గిరిజన నృత్యాలు

Jan 8,2024 | 11:45

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గిరిజనులు సాంప్రదాయ నృత్యాలతో అలరించారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ సభ్యులు వడిత్యా శంకర్‌ నాయక్‌ ఆధ్వర్యంలో…

వైసిపిలో కర్ణాటక ‘గాలి’

Jan 8,2024 | 11:41

ఏపిలో టిక్కెట్ల కోసం జనార్ధన్‌రెడ్డి గ్రూపు ఒత్తిళ్లు ఇప్పటికే హిందూపురం బరిలో శ్రీరాములు సోదరి శాంత తాజాగా కర్నూలు ఎంపీ సీటు ఇవ్వాలని పట్టు ఆలూరులో గుమ్మనూరుకు…

హామీలు నెరవేర్చేదాకా ఉద్యమం ఆగదు : కొనసాగిన అంగన్‌వాడీల దీక్షలు

Jan 8,2024 | 11:37

పలుచోట్ల ‘ఎస్మా’ ప్రతుల దగ్ధం సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగుతుందని స్పష్టీకరణ ప్రజాశక్తి- యంత్రాంగం : ఎస్మాను ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఒ…

రేపటిలోగా మెగా డిఎస్‌సి.. లేదంటే సిఎం క్యాంపు కార్యాలయం ముట్టడి : డివైఎఫ్‌ఐ

Jan 8,2024 | 11:19

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్‌సి ప్రకటించాలని డివైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. మంగళవారం లోపు ప్రకటించకుంటే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని…