రాష్ట్రం

  • Home
  • పీఎస్‌ఎల్‌వీ-సీ58 కౌంట్‌డౌన్‌ ప్రారంభం

రాష్ట్రం

పీఎస్‌ఎల్‌వీ-సీ58 కౌంట్‌డౌన్‌ ప్రారంభం

Dec 31,2023 | 11:21

ప్రజాశక్తి-సూళ్లూరుపేట: 2024 మొదటి రోజే పీఎస్‌ఎల్‌వీ-సీ58 ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక మనదేశానికి చెందిన ఎక్స్‌-రే పొలారిమీటర్‌ ఉపగ్రహం (ఎక్స్‌పోశాట్‌)ను అంతరిక్షంలోకి తీసుకువెళ్లనుంది.…

పోటీగా ప్రయివేటు కార్మికులు – ట్యాంకుపైకెక్కి కార్మికుల నిరసన

Jan 6,2024 | 10:35

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : మున్సిపల్‌ కార్మికుల సమ్మె నేపథ్యంలో … ఇంజనీరింగ్‌ విభాగంలో 100 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి పోటీ కార్మికులను మున్సిపల్‌ అధికారులు…

6వరోజు పారిశుధ్య కార్మికుల సమ్మె : గుంటూరు మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Dec 31,2023 | 11:28

నరసరావుపేట (గుంటూరు) : గుంటూరు మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఆదివారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ … గత ఐదు రోజులుగా సమ్మె…

పోడు భూములకు పట్టాలివ్వండి : సిఎం రేవంత్‌కు సిపిఎం తెలంగాణ వినతి

Dec 31,2023 | 09:36

వ్యవసాయ కార్మికుల కనీస వేతన జిఒను సవరించాలి అర్హులైన పేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు ఇవ్వాలి ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : అటవీ…

నెల్లూరులో పోలీసుల దాష్టీకం

Dec 31,2023 | 07:38

అంగన్‌వాడీల అడ్డగింత పలువురికి గాయాలు నాయకత్వాన్ని ఎంపిక చేసి అరెస్ట్‌లు-ఉద్రిక్తత నిరసనగా ప్రదర్శనలు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల ఇళ్ల ముట్టడి ప్రజాశక్తి- యంత్రాంగం : నెల్లూరులో అంగన్‌వాడీలపై…

బిజెపిని ఓడించండి

Dec 30,2023 | 22:19

-12న విజయవాడలో సదస్సు భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :బిజెపి, దానికి మద్దతు పలికే ఇతర పార్టీల ఓటమే లక్ష్యంగా…

సమ్మె న్యాయ సమ్మతం- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

Dec 30,2023 | 22:10

అంగన్‌వాడీలకు వామపక్షాల మద్దతు స్పందించకపోతే ప్రత్యక్ష సంఘీభావ ఆందోళనలు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్లు, మినీవర్కర్లు చేపట్టిన సమ్మె న్యాయసమ్మతమైందని, ప్రభుత్వం స్పందించి…

సమ్మె విచ్ఛినాన్నికి కుట్ర

Dec 30,2023 | 22:07

– పోటీ కార్మికులతో పని – అడ్డుకున్న మున్సిపల్‌ కార్మికులు – పల్నాడులో ట్రాక్టర్‌తో డి – విశాఖలో 300 మంది అరెస్టు ప్రజాశక్తి – యంత్రాంగం…

240 డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

Dec 30,2023 | 21:21

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 240 లెక్చరర్‌ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 11 సబ్జెక్టులకు…