పిట్టను కొట్టబోతే ఆ రాయి వందేభారత్ రైలుకు తగిలింది.. ఇంకేముంది..!
కాజీపేట (తెలంగాణ) : పిట్టను కొట్టబోతే ఆ రాయి కాస్తా వందేభారత్ రైలుకు తగిలి అద్దం పగిలింది… ఇంకేముంది ఆ ముసలాయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్పీఎఫ్…
కాజీపేట (తెలంగాణ) : పిట్టను కొట్టబోతే ఆ రాయి కాస్తా వందేభారత్ రైలుకు తగిలి అద్దం పగిలింది… ఇంకేముంది ఆ ముసలాయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్పీఎఫ్…
ప్రజాశక్తి-నంద్యాల : పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉండటంతో రహదారిపై చెత్త పేరుకుపోయింది. దాన్ని ఊడ్చేందుకు ప్రయత్నించిన నంద్యాల జిల్లా మున్సిపల్ కమిషనర్ను పారిశుద్ధ్య కార్మికులు అడ్డుకున్నారు. ఆయన్ను…
అమరావతి : ‘ చంద్రబాబు కోసం పవన్ ఏ గడ్డయినా తింటారు ‘ అని మంత్రి జోగి రమేష్ దుయ్యబట్టారు. ఆదివారం మంత్రి రమేష్ తాడేపల్లిలోని వైసిపి…
తెలంగాణ : తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు కీలకమైన అప్డేట్ను అందించింది. మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో … గ్రేటర్ హైదరాబాద్లో జారీ చేసిన…
హైదరాబాద్: ఎల్బీనగర్లో డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో విక్రయించేందుకు ముగ్గురు సభ్యుల ముఠా ప్రయత్నాలు చేస్తుండగా.. సమాచారం అందుకున్న…
భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : బిజెపి, దానికి మద్దతు పలికే ఇతర పార్టీల ఓటమే లక్ష్యంగా ‘ మోడీ…
ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో, కుప్పం : ‘మీ డిమాండ్లు న్యాయసమ్మతం, టిడిపి మ్యానిఫెస్టోలో అంగన్వాడీల అంశం చేరుస్తాం’ అని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు భరోసా…
అనంతపురం : యశ్వంతపూర్ నుండి రాయదుర్గం మీదుగా కారటగి మధ్య ప్రతిరోజు తిరిగే ఎక్స్ ప్రెస్ రైలు ఆదివారం ఉదయం 4:40 నిమిషాలకు రాయదుర్గం రైల్వే స్టేషన్లో…
ప్రజాశక్తి-అమరావతి : మందు బాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ షాపుల పనివేళలు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ…