ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళన
ప్రజాశక్తి-కుంచనపల్లి : కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్లతో ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళన చేపట్టారు. ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల రాష్ట్ర యూనియన్…
ప్రజాశక్తి-కుంచనపల్లి : కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్లతో ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళన చేపట్టారు. ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల రాష్ట్ర యూనియన్…
ప్రజాశక్తి-తాడేపల్లి : నేడు ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ కి వెళ్లనున్నారు. అనారోగ్యంతో ఉన్న కెసిఆర్ ను పరామర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు…
నార్సింగి : ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ మాతృమూర్తి, మాజీ ఎమ్మెల్యే కాళికాంబ (94) బుధవారం కన్నుమూశారు. నార్సింగి మున్సిపాలిటీలోని మంచిరేవుల గ్రామంలో నివసిస్తున్న కాళికాంబ..…
నరసరావుపేటలో టెంట్ ధ్వంసం రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిదవ రోజుకు చేరిన ఆందోళనలు ప్రజాశక్తి – యంత్రాంగం : సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులు ఆందోళనను…
బకాయిల కోసం 12 గంటల నిరసన దీక్ష ప్రజాశక్తి-యంత్రాంగం : ఉపాధ్యాయ, ఉద్యోగుల ఆర్థిక సంబంధమైన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాలు పోరుబాట…
ఢిల్లీ : వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సర్వం సిద్దమైంది. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు…
అంచనా వ్యయంలో భారీగా మార్పులు ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అప్పర్ సీలేరు విద్యుత్ కేంద్రంలో అంకెల గారడీ చోటుచేసుకుంటోంది.…
హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పటికీ ఇంకా గతంలోని పాత జోనల్ రూల్సే అమల్లో ఉన్నాయని హైకోర్టుకు…
ప్రజాశక్తి – విజయవాడ అర్బన్ : భగవద్గీత భారతీయ సంస్కృతిలోని వివిధ మత భావనలను క్రోడీకరించిన గ్రంథమని మాజీ శాసనమండలి సభ్యులు, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు…