రాష్ట్రం

  • Home
  • అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి -ముఖ్యమంత్రికి వామపక్ష పార్టీల లేఖ

రాష్ట్రం

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి -ముఖ్యమంత్రికి వామపక్ష పార్టీల లేఖ

Dec 27,2023 | 21:27

– దేశంలో వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల ప్రస్తావన ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :అంగన్‌వాడీల గ్రాట్యుటీ, వేతన పెంపు అంశాన్ని వెంటనే పరిగణనలోకి తీసుకుని సమస్యను…

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం

Dec 27,2023 | 21:36

-అమలాపురానికి చెందిన ఐదుగురు దుర్మరణం -మృతులు ముమ్మిడివరం ఎంఎల్‌ఎ సతీష్‌ చిన్నాన్న కుటుంబ సభ్యులు ప్రజాశక్తి- అమలాపురం, ముమ్మిడివరం :అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో…

విద్యారంగ పరిరక్షణకు మరిన్ని పోరాటాలు : మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం

Dec 27,2023 | 18:03

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : విద్యారంగ పరిరక్షణకు ఎస్ఎఫ్ఐ భవిష్యత్ లో మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. 24వ…

దీక్ష శిబిరం తొలగింపుపై సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండన

Dec 27,2023 | 17:27

ప్రజాశక్తి-విజయవాడ : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా దౌర్జన్యంగా విజయవాడలో దీక్ష శిబిరాన్ని పోలీసులు తొలగించడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండించింది.  అంగన్వాడీలపై లాఠీచార్జి చేయటాన్ని ఖండించింది. ఈ…

16thDay: రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడి – అరెస్టులు

Dec 27,2023 | 18:03

ప్రజాశక్తి-యంత్రాంగం : అంగన్వాడీల సమ్మె 16వ రోజు విజయవంతంగా సాగుతుంది.  మంగళవారం ప్రభుత్వం, అంగన్వాడీల సంఘాలకు జరిగిన చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతరాహితంగా వ్యవహరించింది. దీనికి నిరసనగా…

తెలంగాణలో చలి తీవ్రత అధికం : వాతావరణ శాఖ

Dec 27,2023 | 16:47

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. ఉత్తరాది నుంచి తెలంగాణలోకి బలమైన గాలులు వీస్తున్నాయని, దీంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.…

నియోజకవర్గాల ఇంచార్జీల మార్పులపై సీఎం జగన్‌ కసరత్తు

Dec 27,2023 | 16:32

తాడేపల్లి : తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి పలువురు ఎమ్మెల్యేలకు పిలుపు రావడంతో నియోజకవర్గాల్లో ఇన్‌ చార్జీల మార్పుపై సీఎం జగన్‌ కసరత్తు కొనసాగుతుంది. ఇప్పటికే సీఎం…

ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నదే లక్ష్యం : మంత్రి ఉత్తమ్‌

Dec 27,2023 | 16:22

కరీంనగర్‌: ఆరు గ్యారంటీలపై హామీ ఇచ్చి ఎన్నికలకు వెళ్లామని.. వాటిని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలన్న లక్ష్యంతోనే ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు.…

ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి.. ఇద్దరికి గాయాలు

Dec 27,2023 | 15:27

దేవరకద్ర : ఆటో బోల్తా పడి వ్యక్తి మఅతి చెందిన సంఘటన దేవరకద్ర మండల పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవరకద్ర నుండి కౌకుంట్ల…