రాష్ట్రం

  • Home
  • ఉద్యోగుల సంక్షేమం విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు : భూమన

రాష్ట్రం

ఉద్యోగుల సంక్షేమం విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు : భూమన

Dec 28,2023 | 15:26

ప్రజాశక్తి-తిరుమల : ఎన్ని విమర్శలు ఎదురైనా కార్మికులకు, ఉద్యోగులకు మేలు చేయడంలో వెనక్కు తగ్గే ప్రసక్తి లేదనిటీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు.…

ప్రజాపాలన ధరఖాస్తుల స్వీకారణ ప్రారంభించిన భట్టి విక్రమార్క

Dec 28,2023 | 12:32

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……

చర్చలు అసంపూర్ణం

Dec 28,2023 | 22:12

మున్సిపల్‌ సంఘాలతో 13 డిమాండ్లపై సుదీర్ఘ చర్చ స్పష్టమైన హామీ కోసం నాయకుల పట్టుసమ్మె కొనసాగింపు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మున్సిపల్‌ కార్మికుల సమ్మె…

జూనియర్ డాక్టర్ల ర్యాలీ 

Dec 28,2023 | 11:45

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి జీతం లేనిదే జీవితం లేదు… ప్రజాశక్తి-విజయనగరం కోట : బుధవారం నుంచి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు స్టైఫడ్…

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి పీఏ ఆత్మహత్య

Dec 28,2023 | 11:26

ప్రజాశక్తి- శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి పీఏ రవి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన గత రాత్రి ఇంట్లో ఉరివేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు…

మూడోసారి గ్రూప్‌ 2 పరీక్ష మరోసారి వాయిదా..

Dec 28,2023 | 11:20

హైదరాబాద్‌ : తెలంగాణ విద్యార్థులకు మరోసారి నిరాశ ఎదురైయ్యింది. టీఎస్‌పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్‌-2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. వాస్తవానికి షెడ్యూల్‌ ప్రకారం జనవరి 6,7వ తేదీల్లో…

రెండో రోజు ఉత్సాహంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలు

Dec 28,2023 | 11:17

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : భారత భారత విద్యార్థి ఫెడరేషన్‌ ఎస్‌ఎఫ్‌ఐ 24వ రాష్ట్ర మహాసభలు రెండో రోజు గురువారం ఉత్సాహంగా సాగుతున్నాయి. తొలిరోజు జరిగిన గ్రూపు చర్చల్లో…

తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రమాదం..

Dec 28,2023 | 15:24

ప్రజాశక్తి-తిరుమల : తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో ప్రమాదం జరిగింది. తిరుమల నుంచి తిరుపతి వెళుతుండగా  27వ మలుపు వద్ద రైలింగ్‌ను కర్ణాటక యాత్రికుల వాహనం డీకొట్టింది.…

రైతులకు శరాఘాతంగా ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ 

Dec 28,2023 | 10:43

భూ హక్కులు కాపాడేందుకు చట్టంలో సవరణలు తేవాలి రౌండ్‌ టేబుల్‌ సమావేశం డిమాండ్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఎపి…