ఉద్యోగుల సంక్షేమం విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు : భూమన
ప్రజాశక్తి-తిరుమల : ఎన్ని విమర్శలు ఎదురైనా కార్మికులకు, ఉద్యోగులకు మేలు చేయడంలో వెనక్కు తగ్గే ప్రసక్తి లేదనిటీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు.…
ప్రజాశక్తి-తిరుమల : ఎన్ని విమర్శలు ఎదురైనా కార్మికులకు, ఉద్యోగులకు మేలు చేయడంలో వెనక్కు తగ్గే ప్రసక్తి లేదనిటీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు.…
రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……
మున్సిపల్ సంఘాలతో 13 డిమాండ్లపై సుదీర్ఘ చర్చ స్పష్టమైన హామీ కోసం నాయకుల పట్టుసమ్మె కొనసాగింపు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మున్సిపల్ కార్మికుల సమ్మె…
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి జీతం లేనిదే జీవితం లేదు… ప్రజాశక్తి-విజయనగరం కోట : బుధవారం నుంచి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు స్టైఫడ్…
ప్రజాశక్తి- శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి పీఏ రవి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన గత రాత్రి ఇంట్లో ఉరివేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు…
హైదరాబాద్ : తెలంగాణ విద్యార్థులకు మరోసారి నిరాశ ఎదురైయ్యింది. టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం జనవరి 6,7వ తేదీల్లో…
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : భారత భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ 24వ రాష్ట్ర మహాసభలు రెండో రోజు గురువారం ఉత్సాహంగా సాగుతున్నాయి. తొలిరోజు జరిగిన గ్రూపు చర్చల్లో…
ప్రజాశక్తి-తిరుమల : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. తిరుమల నుంచి తిరుపతి వెళుతుండగా 27వ మలుపు వద్ద రైలింగ్ను కర్ణాటక యాత్రికుల వాహనం డీకొట్టింది.…
భూ హక్కులు కాపాడేందుకు చట్టంలో సవరణలు తేవాలి రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఎపి…