లేటెస్ట్ న్యూస్

  • Home
  • అయోధ్య ఆహ్వానాన్ని తిరస్కరించిన అంబేద్కర్‌ మనవడు

లేటెస్ట్ న్యూస్

అయోధ్య ఆహ్వానాన్ని తిరస్కరించిన అంబేద్కర్‌ మనవడు

Jan 18,2024 | 10:32

ముంబయి : అయోధ్యలో ఈ నెల 22న జరగబోయే రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రావాల్సిందిగా వచ్చిన ఆహ్వానాన్ని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ మనవడు, మాజీ ఎంపి, ప్రముఖ…

సామ్‌సంగ్‌ ప్యూచర్‌ ఫెస్ట్‌ ఆఫర్లు

Jan 18,2024 | 10:28

న్యూఢిల్లీ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్‌ తన టెలివిజన్లపై అద్బుత ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. నియో క్యూఎల్‌ఇడి4కె, 8కె, క్యుఎల్‌ఇడి, క్రిస్టిల్‌ 4కె యుహెచ్‌డి…

స్టార్టప్‌ డెవలప్‌మెంట్‌లో కేరళ, కర్నాటక, తమిళనాడు, హిమాచల్‌, గుజరాత్‌ భేష్‌

Jan 18,2024 | 10:01

రాష్ట్రాల స్టార్టప్‌ ర్యాంకింగ్‌-2022 నాలుగో ఎడిషన్‌ వెల్లడి న్యూఢిల్లీ: రాష్ట్రాల స్టార్టప్‌ ర్యాంకింగ్‌ (2022) నాలుగో ఎడిషన్‌లో కేరళ, కర్నాటక, తమిళనాడు, హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌లు అత్యుత్తమ…

భూగర్భ జలం కలుషితమయం

Jan 18,2024 | 09:14

హర్యానా 18 జిల్లాల్లో అధికస్థాయిలో ఆర్సెనిక్‌, ఫ్లోరైడ్‌ చండీగఢ్‌ : బిజెపి పాలిత రాష్ట్రం హర్యానాలో స్వచ్ఛమైన నీరు దొరకటమే కష్టంగా మారుతున్నది. ప్రమాదకర మూలకాల కారణంగా…

బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. 20 మంది మృతి

Jan 18,2024 | 09:03

థారులాండ్‌ : థారులాండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సెంట్రల్‌ సుఫాన్‌ బురి ప్రావిన్స్‌లో గల సాలా ఖావో టౌన్‌షిప్‌ సమీపంలోని ఓ బాణాసంచా కర్మాగారంలో భారీ…

‘బుల్లెట్‌’ ట్రైన్‌ రానుంది..! 

Jan 18,2024 | 10:30

చెన్నయ్-మైసూర్‌ దూరం తగ్గనుంది  ప్రత్యేక రైల్వేట్రాక్‌కు భూసేకరణ  పనులు చేపట్టేలా ఎల్‌అండ్‌ టి యత్నం ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌ : ఉమ్మడి చిత్తూరు జిల్లా రైల్వే పరంగా…

జూన్‌లో పెంచుతాం… ఎంత అనేది చెప్పలేం 

Jan 18,2024 | 08:36

‘ప్రజాశక్తి’తో మంత్రి బొత్స ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : అంగన్‌వాడీలకు వచ్చే జూన్‌లో వేతనం పెంచుతామని, అయితే, ఎంత పెంచుతామనేది చెప్పబోమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి…

షోకాజ్‌ నోటీసులతో భయపెట్టలేరు

Jan 18,2024 | 08:33

అధికారులకు వివరణ ఇచ్చిన అంగన్‌వాడీలు  రాష్ట్ర వ్యాప్తంగా 37వ రోజుకు చేరిన సమ్మె ప్రజాశక్తి-యంత్రాంగం: పాదయాత్ర సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సమస్యలను పరిష్కరించాలని…

నాలుగో జాబితాపై కసరత్తు 

Jan 18,2024 | 08:01

తాడేపల్లికి క్యూకట్టిన ఎమ్మెల్యేలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రానున్న పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బరిలో వుండే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో…