లేటెస్ట్ న్యూస్

  • Home
  • అనంతనాగ్‌ నుంచి గులాం నబీ అజాద్‌ పోటీ

లేటెస్ట్ న్యూస్

అనంతనాగ్‌ నుంచి గులాం నబీ అజాద్‌ పోటీ

Apr 2,2024 | 23:25

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ అజాద్‌ అనంత్‌నాగ్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్‌తో ఐదు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకొని 2022లో…

40 శాతం ఎంపీలు నేరచరితులే

Apr 2,2024 | 23:03

29 శాతం మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు 9 మందిపై హత్య, 28 మందిపై హత్యాయత్నం కేసులు 17వ లోక్‌సభ సభ్యులపై ఎడిఆర్‌తాజా నివేదిక వెల్లడి న్యూఢిల్లీ…

అంతరిక్షంలో అంతర్జాలం

Apr 2,2024 | 23:17

– 22 ఉపగ్రహాలను ప్రయోగించిన స్పేస్‌ఎక్స్‌ లాస్‌ఏంజెల్స్‌ : అంతరిక్షంలో ఉంటూనే అంతర్జాల సేవల కోసం 22 ఉపగ్రహాలను వ్యోమనౌక స్పేస్‌ ఎక్స్‌ విజయవంతంగా ప్రయోగించింది. అమెరికా…

రాష్ట్రానికి ముగ్గురు పరిశీలకులు

Apr 2,2024 | 22:07

– 8 రాష్ట్రాలకు 17 మంది – నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :రాష్ట్రానికి ముగ్గురు పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. జనరల్‌…

ఇంటి వద్దకే పింఛన్లు – అమలుకు చర్యలు తీసుకోండి : చంద్రబాబు

Apr 2,2024 | 22:00

– సెర్ప్‌ సిఇఒపై ఇసికి ఫిర్యాదు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :సచివాలయ ఉద్యోగులు, ఇతర సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేపట్టేలా…

స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేస్తున్నబిజెపిని, దాని మిత్రపక్షాలను ఓడించండి

Apr 2,2024 | 21:58

– విశాఖలో కార్మిక, ప్రజా సంఘాల నాయకుల పిలుపు – ఉక్కు జెఎసి దీక్షా శిబిరానికి మూడేళ్లు ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్‌ :విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేస్తున్న…

రూ.11.45 లక్షల నగదు పట్టివేత

Apr 2,2024 | 22:27

ప్రజాశక్తి-యంత్రాంగం :ఎన్నికల నేపథ్యంలో పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో మంగళవారం భారీగా నగదు పట్టుబడింది. రూ.11.45 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలీసులు…

ఎమ్మెల్యే సుధాకర్‌బాబుకు మాతృ వియోగం

Apr 2,2024 | 22:24

ప్రజాశక్తి- నాదెండ్ల (పల్నాడు జిల్లా) :ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే టిజెఆర్‌ సుధాకర్‌ బాబు మాతృమూర్తి తలతోటి అన్నమ్మ (81) పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం తూబాడు…

నంద్యాల టిడిపి పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి భార్య, కుమారుడికి ముందస్తు బెయిల్‌

Apr 2,2024 | 21:45

ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి :భూ వివాదం కేసులో నంద్యాల పార్లమెంట్‌ తెలుగుదేశం ఇన్‌ఛార్జి మాండ్ర శివానందరెడ్డి భార్య, కుమారుడికి మంగళవారం ముందస్తు బెయిల్‌ లభించింది. టిడిపి నంద్యాల పార్లమెంట్‌…