లేటెస్ట్ న్యూస్

  • Home
  • కాకినాడలో ఉత్కంఠ పోరు

లేటెస్ట్ న్యూస్

కాకినాడలో ఉత్కంఠ పోరు

Apr 19,2024 | 03:50

జనసేనపై ముద్రగడ ప్రభావం ఎంత? పదేళ్ల తర్వాత బరిలోకి పల్లంరాజు ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి : కాకినాడ జిల్లాలో పిఠాపురం కేంద్రంగా జనసేన పవనాలు వీస్తున్నాయి.…

1999 ఎన్నికలు – బిజెపితో దోస్తీ – మూడుముక్కలైన టిడిపి

Apr 19,2024 | 03:32

1985, 1989, 1994 ఎన్నికల్లో ఎన్‌టిఆర్‌.. వామపక్షాలను మిత్రులుగా చేసుకుని కాంగ్రెస్‌తో తలపడ్డారు. ఎన్‌టిఆర్‌ ప్రవచించిన లౌకికవాద విధానాలకు తిలోదకాలిచ్చి 1999 ఎన్నికల్లో చంద్రబాబు బిజెపితో జతకట్టి…

ముఖ్యమంత్రుల సీమ

Apr 19,2024 | 03:20

45 ఏళ్లలో 8 మంది సిఎంల ప్రాతినిధ్యం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ప్రతియేటా కరువు కాటకాలకు గురయ్యే ప్రాంతం రాయలసీమ… ప్రతియేటా లక్షలాది మంది ప్రజలు…

ఉద్దండుల కోట.. నరసరావుపేట

Apr 19,2024 | 03:20

వలస వాదులకూ ఆదరణ  ఎన్నికల్లో మారుతున్న సమీకరణలు ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్‌సభ పరిధిలో సామాజిక సమీకరణలు మారుతున్నాయి. 2019 ఎన్నికల్లో…

బీహార్‌ కా షేర్‌ కౌన్‌ బనేగా?

Apr 19,2024 | 03:06

 అవకాశవాద నితీష్‌ సారధ్యంలో ఎన్‌డిఎ కూటమి తేజస్వి కెప్టెన్‌గా ఇండియా బ్లాక్‌  సిపిఎం, సిపిఐ చెరొక చోట పోటీ  సిపిఐ(ఎంఎల్‌) 3 స్థానాల్లో ప్రజాశక్తి – పాట్నా…

రాష్ట్రానికి మీరేం చేశారు?

Apr 19,2024 | 02:40

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు నాయుడుతోపాటు పవన్‌కల్యాణ్‌, బిజెపి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.…

హడావుడిగా ఉద్యోగుల బకాయిలు చెల్లింపు

Apr 19,2024 | 02:31

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ఎన్నికల వేళ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన బకాయిలపై ఆర్థికశాఖ దృష్టి సారిస్తోంది. ఏళ్ల తరబడి చెల్లింపులు లేకపోవడంతో ఆయా…

సిఎంపై దాడిని అవహేళన చేయడం తగదు : మంత్రి జోగి రమేష్‌

Apr 19,2024 | 00:54

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రిపై దాడి జరిగితే ప్రతిపక్షాలు బాధ్యతా రాహిత్యంగా అవహేళన చేయడం తగదని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో…

‘అచ్చెన్న’ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

Apr 19,2024 | 00:53

ప్రజాశక్తి-అమరావతి : ఎపి స్కిల్‌ డెవలప్‌మెంటు కార్పొరేషన్‌ నిధుల మళ్లింపు అభియోగాలతో సిఐడి నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ టిడిపి రాష్ట్ర అధ్యక్షులు…