లేటెస్ట్ న్యూస్

  • Home
  • శృతి హాసన్‌ ఫస్ట్‌ లుక్‌ను షేర్‌ చేసిన అడివి శేష్‌

లేటెస్ట్ న్యూస్

శృతి హాసన్‌ ఫస్ట్‌ లుక్‌ను షేర్‌ చేసిన అడివి శేష్‌

Dec 16,2023 | 17:58

వరుస హిట్‌లతో పాన్‌ ఇండియా ఫేమ్‌ సంపాదించిన అడివి శేష్‌, తన అప్‌ కమింగ్‌ పాన్‌-ఇండియా యాక్షన్‌ డ్రామా #SeshExShruti  కోసం హీరోయిన్‌ శృతి హాసన్‌తో జతకట్టనున్నారు.…

నైజాంలో ‘సలార్‌’ ఫస్ట్‌ టికెట్‌ను కొనుగోలు చేసిన రాజమౌళి

Dec 16,2023 | 17:36

రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ సలార్- సీజ్ ఫైర్’  విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రశాంత్ నీల్…

ఫీజు కట్టలేదని 30 మంది విద్యార్థినులను గేంటేసిన యాజమాన్యం

Dec 16,2023 | 16:35

నెల్లూరు: జిల్లాలోని కావలిలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థినుల పట్ల శ్రీసాయి నర్సింగ్‌ కళాశాల యాజమాన్యం అమానుషంగా ప్రవర్తించింది. ఫీజు కట్టలేదని 30 మంది విద్యార్థినిలను కళాశాల…

ద్రావిడ్‌కు విశ్రాంతి… కోచ్‌గా సితాన్షు కోటక్‌కు బాధ్యతలు

Dec 16,2023 | 16:37

దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియా టీ20 సిరీస్‌ ముగిసిన విషయం తెలిసిందే. టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబరు 17 నుంచి వన్డే సిరీస్‌ జరగనుంది. ఈ పర్యటనలో…

జీడిమెట్లలో భారీగా గంజాయి స్వాధీనం

Dec 16,2023 | 16:16

మేడ్చల్‌ : మేడ్చల్‌ జిల్లా జీడిమెట్ల పీఎస్‌ పరిధిలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లారీలో నర్సరీ మొక్కలు చాటున గంజాయిని తరలిస్తున్న ముఠాను బాలానగర్‌…

యువగళం సభకు పవన్‌ రావట్లేదు : అచ్చెన్నాయుడు

Dec 16,2023 | 15:54

అమరావతి: ఏపీలోని భోగాపురం మండలం పోలిపల్లి సమీపంలోని భూమాత లేఅవుట్‌లో ఈ నెల 20వ తేదీన నిర్వహించే యువగళం పాదయాత్ర ముగింపు సభకు జనసేన అధినేత పవన్‌…

ఆస్తి తగాదాలతో తండ్రిని దారుణంగా చంపిన తనయుడు

Dec 16,2023 | 16:08

అమరావతి : ఏపీలోని కృష్ణా జిల్లా నాగలంక మండలంలో దారుణం చోటు చేసుకుంది. కనిపెంచిన తండ్రిని ఆస్తి కోసం కుమారుడు దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే..…

ఈ నెల18న హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి ముర్ము

Dec 16,2023 | 15:35

హైదరాబాద్‌: శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటన నేపథ్యంలో అధికారులు కాన్వారు రిహార్సల్‌ నిర్వహించారు. హకీంపేట్‌ విమానాశ్రయం…

26 ఏళ్ల శ్రీలంక రికార్డును బ్రేక్‌ చేసిన భారత్‌

Dec 16,2023 | 15:59

26 ఏళ్ల శ్రీలంక రికార్డును భారత్‌ బ్రేక్‌ చేసి.. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో భారత మహిళల జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల టెస్టు క్రికెట్‌ చరిత్రలో…