లేటెస్ట్ న్యూస్

  • Home
  • సమ్మె శిబిరంలో స్పృహతప్పిపడిపోయిన అంగన్వాడి కార్యకర్త

లేటెస్ట్ న్యూస్

సమ్మె శిబిరంలో స్పృహతప్పిపడిపోయిన అంగన్వాడి కార్యకర్త

Jan 10,2024 | 13:11

ప్రజాశక్తి- చాగల్లు (తూర్పు గోదావరి) : గత 30 రోజులుగా మండల కేంద్రమైన చాగల్లు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం…

వైసిపిలోకి కేశినేని నాని..?

Jan 10,2024 | 17:51

ప్రజాశక్తి-విజయవాడ : కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్నికి టీడీపీ అధిష్టానం టికెట్‌ ఇవ్వడం తో కేశినేని నాని, ఆయన కుమార్తె కేశినేని స్వీత టీడీపీ నుండి…

అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం

Jan 10,2024 | 12:16

భార్య మృతి, భర్త పరిస్థితి విషమం ప్రజాశక్తి-విజయవాడ : అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్యాయత్నం చేయగా భార్య మతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ…

‘ మరణమే శరణ్యం ‘ – వాటర్‌ ట్యాంక్‌ పైకెక్కి అన్నదాతల ఆందోళన

Jan 10,2024 | 12:04

దేవరాపల్లి (అనకాపల్లి) : ‘ మా భూ సమస్యలను పరిష్కరించకపోతే మరణమే శరణ్యం ‘ అంటూ … అన్నదాతలు వాటర్‌ ట్యాంక్‌ పైకెక్కి ఆందోళన చేశారు. బుధవారం…

విజయనగరంలో టిడిపి బొబ్బిలి గర్జన సభ

Jan 10,2024 | 11:49

ప్రజాశక్తి-బొబ్బిలి (విజయనగరం) : విజయనగరం జిల్లా బొబ్బిలి రాజా కళాశాల మైదానంలో చేపట్టిన రా కదలి రా బొబ్బిలి గర్జన సభకు వేలాది సంఖ్యలో టిడిపి శ్రేణులు…

చాక్లెట్లు తిని విద్యార్థుల వింత ప్రవర్తన..!

Jan 10,2024 | 11:27

హైదరాబాద్‌ : చాక్లెట్లు తిని విద్యార్థులు వింతగా ప్రవర్తించిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. సమీపంలోని పాన్‌ డబ్బాల యజమానులు గత కొద్దిరోజులుగా…

టి20 సిరీస్‌లోనూ నిరాశే..

Jan 10,2024 | 11:23

చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళల చేతిలో 7వికెట్ల తేడాతో ఓటమి ముంబయి: భారత్‌, ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌ జట్ల మధ్య మంగళవారం జరిగిన మూడో టి20లో ఆసీస్‌…

Covid : గడచిన 24 గంటల్లో 475 కేసులు : ఆరుగురు మృతి

Jan 10,2024 | 11:21

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 475 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశఖ మంగళవారం వెల్లడించింది. అత్యధికంగా…

ఓటర్ల లిస్టులోంచి పిటిషనర్లను తొలగించొద్దు : హైకోర్టు

Jan 10,2024 | 11:19

ప్రజాశక్తి-అమరావతి : బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఫారం-7లు దాఖలు చేసి ఓటును తొలగించేందుకు ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ దాఖలైన కేసులో హైకోర్టు స్పందించింది. తుది ఓటరు జాబితా…