లేటెస్ట్ న్యూస్

  • Home
  • గుబులు రేపుతున్న పోస్టల్‌ బ్యాలెట్‌

లేటెస్ట్ న్యూస్

గుబులు రేపుతున్న పోస్టల్‌ బ్యాలెట్‌

May 20,2024 | 08:05

ఓట్లు చెల్లకపోతే ఎలా?  ఉద్యోగుల్లో ఆందోళన ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పోస్టల్‌ బ్యాలెట్‌ ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది. ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులు ఉపయోగించుకున్న…

భావితరాలకు సుందరయ్య మార్గదర్శి

May 20,2024 | 08:04

మతోన్మాదంతో నియంతృత్వ ముప్పు : శ్రీనివాసరావు  ‘మతోన్మాదం- రాజ్యాంగం- సవాళ్లు’పై స్మారకోపన్యాసం ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : కమ్యూనిస్టు యోధులు పుచ్చలపల్లి సుందరయ్య భావితరాలకు మార్గదర్శి…

ఆప్‌ను నాశనం చేసేందుకే ‘ఆపరేషన్‌ ఝాడూ’

May 20,2024 | 08:03

మోడీ కుట్ర పన్నారన్న కేజ్రీవాల్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆమాద్మీ పార్టీని పూర్తిగా నాశనం చేయాలన్న దుర్బుద్ధితోనే బిజెపి ‘ఆపరేషన్‌ ఝాడూ’ను చేపట్టిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌…

ముగ్గురు మహిళలు అనుమానాస్పద మృతి

May 20,2024 | 08:09

లభ్యం కాని మృతుల వివరాలు ప్రజాశక్తి- కర్నూలు క్రైమ్‌ : కర్నూలు తాలూకా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గుర్తు తెలియని ముగ్గురు మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి…

సిట్‌ దర్యాప్తు ముమ్మరం

May 20,2024 | 07:59

పల్నాడు, అనంతపురం జిల్లాల్లో కొనసాగింపు తిరుపతి జిల్లాలో ప్రారంభం నేడు ఇసికి నివేదిక ప్రజాశక్తి- యంత్రాంగం : సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాతా రాష్ట్రంలో జరిగి…

భారీగా తగ్గిన మామిడి దిగుబడి

May 20,2024 | 03:34

ప్రకృతి వైపరీత్యాలతో పాటు తెగుళ్ల ప్రభావం ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : మధురమైన భంగినపల్లి, నోరూరించే సువర్ణరేఖ, చెరుకు రసాలు, పనుకులు వంటి ఎన్నో రకాల…

భూదాన్‌ భూములపై యాజమాన్య హక్కులు కల్పించొద్దు

May 20,2024 | 17:10

 నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై కొరడా ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : భూదాన్‌ భూములకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులెవరికీ భూ యాజమాన్య హక్కులు కల్పించొద్దని ప్రభుత్వం ఘంటాపథంగా…

ఇస్కాన్‌, రామకృష్ణ మిషన్‌పై మమతా అసత్య ప్రచారం

May 20,2024 | 00:06

కోల్‌కతా: ముస్లింలు, చొరబాటుదారులను రక్షించడానికే ఇస్కాన్‌, రామకృష్ణ మిషన్‌, భారత్‌ సేవాశ్రమ్‌ వంటి సంస్థలపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రధానమంత్రి…

ధూషించిన వారిపై కేసు నమోదు చేయాలి

May 19,2024 | 23:37

 వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వ్యవసాయ కార్మికులను కులం పేరుతో ధూషించి దౌర్జన్యానికి పాల్పడిన పెత్తందార్లపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు…