లేటెస్ట్ న్యూస్

  • Home
  • మద్దతివ్వండి- ప్రజలకు సిఎం జగన్‌ లేఖ

లేటెస్ట్ న్యూస్

మద్దతివ్వండి- ప్రజలకు సిఎం జగన్‌ లేఖ

Mar 15,2024 | 21:56

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :వైసిపి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన వాటికంటే ఎక్కువ వాగ్దానాలిచ్చి అమలు చేశామని, రానున్న ఎన్నికల్లో ప్రజలు తమను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి…

మోడీని గద్దె దించాలి – మత సామరస్యాన్ని కాపాడాలి

Mar 15,2024 | 21:38

– సిఎఎకు వ్యతిరేంగా నిరసనలు ప్రజాశక్తి-యంత్రాంగం : పౌరసత్వ సవరణ (సిఎఎ) చట్టం పేరుతో దేశ ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్న బిజెపి చర్యలను వ్యతిరేకిస్తూ…

కౌలు రైతుల సమస్యలను మేనిఫెస్టోల్లో పెట్టండి

Mar 15,2024 | 21:12

– రాజకీయ పార్టీలకు ఎపి కౌలు రైతు సంఘం విజ్ఞప్తి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రానున్న ఎన్నికలకు రాజకీయ పార్టీలు ప్రకటించే ఎన్నికల మేనిఫెస్టోల్లో కౌలు రైతుల సమస్యలను చేర్చాలని…

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి- ఎవి నాగేశ్వరరావు

Mar 15,2024 | 21:08

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో:రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తోన్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని స్టేట్‌ గవర్నమెంటు కాంట్రాక్ట్‌ అండ్‌ అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌, టీచర్స్‌ అండ్‌…

డ్రెస్‌ కోడ్‌ మార్చడం పట్ల హర్షం

Mar 15,2024 | 21:28

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలోని ఎపిఎస్‌పి, ఎఆర్‌ పోలీసులకు డ్రెస్‌ కోడ్‌ను మార్చడం పట్ల ఎపి పోలీస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం…

వైసిపిలో చేరిన ముద్రగడ

Mar 15,2024 | 20:53

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకులు ముద్రగడ పద్మనాభం వైసిపిలో చేరారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో…

ఆర్‌టిసికి 5 జాతీయ అవార్డులు

Mar 15,2024 | 20:51

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ఎపిఎస్‌ఆర్‌టిసికి జాతీయ స్థాయిలో ఐదు అవార్డులు దక్కాయి. 2022ా23కు గానూ ప్రకటించిన ది నేషనల్‌ పబ్లిక్‌ బస్‌ట్రాన్స్‌పోర్ట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డుల్లో ఐదు అవార్డులు ఎపిఎస్‌ఆర్‌టిసికే…

టెస్లాకు తలగ్గిన కేంద్రంఅనుకూలంగా ఇవి పాలసీ

Mar 15,2024 | 20:35

భారీగా దిగుమతి సుంకం తగ్గింపు న్యూఢిల్లీ : అమెరికన్‌ కార్ల కంపెనీ టెస్లాకు మోడీ ప్రభుత్వం తలగ్గింది. ఆ సంస్థ డిమాండ్‌ చేసినట్లుగా విద్యుత్‌ వాహనాల (ఇవి)…

ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం సిగ్గుచేటు

Mar 15,2024 | 20:42

– విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) కేంద్రంలోని మోడీ సర్కారు కొత్తగా ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయాల్సిందిపోయి ఉన్న…