లేటెస్ట్ న్యూస్

  • Home
  • కార్మిక సంక్షేమానికి పెద్దపీట

లేటెస్ట్ న్యూస్

కార్మిక సంక్షేమానికి పెద్దపీట

May 1,2024 | 23:03

మేడే శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తమ కష్టంతో ప్రగతిపూర్వక సమాజ నిర్మాణానికి చేయూతనిచ్చే శ్రామికుల హక్కులను కాపాడటంలో టిడిపి ఎల్లప్పుడూ ముందుంటుందని ఆ…

కెఎస్‌బి లిమిటెడ్‌కు రూ.43 కోట్ల లాభాలు

May 1,2024 | 21:38

హైదరాబాద్‌ : పంపుల తయారీ కంపెనీ కెఎస్‌బి లిమిటెడ్‌ 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 7.75 శాతం వృద్థితో రూ.43.1 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం…

‘ఉక్కు’పై కుట్రలు చేస్తున్న వారికి బుద్ధిచెబుతాం

May 1,2024 | 21:36

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరించేందుకు కుట్రలు పన్నుతున్నవారికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెబుతామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ…

7 నుంచి ఇఎపిసెట్‌ హాల్‌ టికెట్లు

May 1,2024 | 21:35

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈ మేరకు మండలి కార్యదర్శి…

‘వివేకా’ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు : వాసిరెడ్డి పద్మ

May 1,2024 | 21:31

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైఎస్‌ వివేకానందరెడ్డి వ్యక్తిత్వాన్ని వైఎస్‌ షర్మిల, సునీత దెబ్బతీస్తున్నారని రాష్ట్ర మహిళా కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ వాసిరెడ్డి పద్మ విమర్శించారు. వైసిపి ఓటు…

చివరి లీగ్‌లోనూ ఓటమే..

May 1,2024 | 21:30

థామస్‌, ఉబెర్‌ కప్‌ ఫైనల్స్‌ ఛెంగ్డు(చైనా): థామస్‌కప్‌లో భారత పురుషుల జట్లు గ్రూప్‌ లీగ్‌ ఆఖరి పోటీలో ఓటమిపాలైంది. గ్రూప్‌-సిలో భారత్‌ ఆడిన తొలి రెండు లీగుల్లో…

బిజెపితో దేశానికి ముప్పు

May 1,2024 | 21:30

రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించండి రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రజాశక్తి- అరకులోయ రూరల్‌ (అల్లూరి జిల్లా) :…

డాక్టర్‌ కేసులో విచారణ వేగవంతం

May 1,2024 | 21:26

వాయిస్‌ రికార్డ్‌ స్వాధీనం ఆస్పత్రిని పరిశీలించిన పోలీసులు ప్రజాశక్తి- విజయవాడ అర్బన్‌ : విజయవాడ నగరంలోని ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యుడు డాక్టర్‌ డి.శ్రీనివాస్‌ ఆత్మహత్య, కుటుంబ సభ్యుల…

నేపాల్‌ జట్టు పగ్గాలు రోహిత్‌కు..

May 1,2024 | 21:23

టి20 ప్రపంచకప్‌కు నేపాల్‌ జట్టును ఆ దేశ క్రికెట్‌బోర్డు బుధవారం వెల్లడించింది. 15మంది ఆటగాళ్ల బృందానికి రోహిత్‌ పాడెల్‌ సారథ్యం వహించనున్నాడు. నేపాల్‌ జట్టు గ్రూప్‌-డిలో చోటు…