లేటెస్ట్ న్యూస్

  • Home
  • విండీస్‌ క్రికెట్‌లో విషాదం.. ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు కన్నుమూత

లేటెస్ట్ న్యూస్

విండీస్‌ క్రికెట్‌లో విషాదం.. ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు కన్నుమూత

Dec 9,2023 | 12:43

వెస్టిండీస్‌ క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే రోజు ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు మృతి చెందారు. శుక్రవారం(డిసెంబర్‌ 8) వెస్టిండీస్‌ మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ క్లైడ్‌…

సబ్బుపొడి గోదాంలో భారీ అగ్నిప్రమాదం : రూ.100 కోట్ల ఆస్తి నష్టం

Dec 9,2023 | 12:34

చెన్నై : సబ్బుపొడి గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి దాదాపు రూ.100 కోట్ల ఆస్తి నష్టం కలిగిన ఘటన శనివారం ఉదయం తమిళనాడులోని ఉత్తర చెన్నైలో జరిగింది.…

అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించిన బీజేపీ ఎమ్మెల్యేలు

Dec 9,2023 | 11:23

హైదరాబాద్‌ : అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభం కాగా బీజేపీ ఎమ్మెల్యేలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ బాధ్యతలు…

మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు కేసు.. సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో పిల్‌

Dec 9,2023 | 11:17

హైదరాబాద్‌ : మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగుబాటు తెలంగాణలో సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. పిల్లర్ల కుంగుబాటుపై జయశంకర్‌ జిల్లా మహదేవపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదయింది.…

స్టార్‌బక్స్‌కు షాక్‌

Dec 9,2023 | 10:49

ఇజ్రాయిల్‌ దాడులకు తీవ్ర వ్యతిరేకత ఈ కంపెనీ వస్తువులను బహిష్కరిస్తున్న ముస్లిం దేశాలు న్యూయార్క్‌ : ఇజ్రాయిల్‌ , హమాస్‌ మధ్య యుద్ధం ముస్లిం దేశాల ప్రజలపై…

15మంది సీఐలకు డీఎస్పీలుగా పోస్టింగ్‌

Dec 9,2023 | 10:49

ప్రజాశక్తి-అమరావతి: రాష్ట్రంలో 15మంది సీఐలు డీఎస్పీలుగా పదోన్నతిపై పోస్టింగులు ఇచ్చారు. వీరి పదోన్నతులను ప్రభుత్వం ఆగస్టులో ఖరారు చేసింది. కాగా వారికి తాజాగా పోస్టింగులు ఇస్తూ డీజీపీ…

కీలక దశలో చైనా ఆర్థిక వ్యవస్థ రికవరీ

Dec 9,2023 | 10:44

అధ్యక్షుడు జిన్‌పింగ్‌ బీజింగ్‌ : చైనా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడమనేది ఇంకా కీలక దశలోనే వుందని ఆ దేశ అధ్యక్షులు జీ జిన్‌పింగ్‌ తెలిపారు. కోవిడ్‌ అనంతర…

బీఆర్‌ఎస్‌ శాసన సభాపక్ష నేతగా కేసీఆర్‌

Dec 9,2023 | 10:40

హైదరాబాద్‌ : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) శాసన సభాపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈమేరకు శనివారం ఉదయం తెలంగాణ…

దేశంలో 111 మంది మహిళా న్యాయమూర్తులు

Dec 9,2023 | 10:40

మూడు హైకోర్టుల్లో ఒక్క మహిళా న్యాయమూర్తి లేరు ఏడు హైకోర్టుల్లో కేవలం ఒక్కొక్కరే సుప్రీం కోర్టులో ముగ్గురు మాత్రమే ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో సుప్రీం కోర్టు,…