విండీస్ క్రికెట్లో విషాదం.. ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు కన్నుమూత
వెస్టిండీస్ క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే రోజు ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు మృతి చెందారు. శుక్రవారం(డిసెంబర్ 8) వెస్టిండీస్ మాజీ ఆఫ్ స్పిన్నర్ క్లైడ్…
వెస్టిండీస్ క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే రోజు ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు మృతి చెందారు. శుక్రవారం(డిసెంబర్ 8) వెస్టిండీస్ మాజీ ఆఫ్ స్పిన్నర్ క్లైడ్…
చెన్నై : సబ్బుపొడి గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి దాదాపు రూ.100 కోట్ల ఆస్తి నష్టం కలిగిన ఘటన శనివారం ఉదయం తమిళనాడులోని ఉత్తర చెన్నైలో జరిగింది.…
హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభం కాగా బీజేపీ ఎమ్మెల్యేలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ బాధ్యతలు…
హైదరాబాద్ : మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగుబాటు తెలంగాణలో సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. పిల్లర్ల కుంగుబాటుపై జయశంకర్ జిల్లా మహదేవపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది.…
ఇజ్రాయిల్ దాడులకు తీవ్ర వ్యతిరేకత ఈ కంపెనీ వస్తువులను బహిష్కరిస్తున్న ముస్లిం దేశాలు న్యూయార్క్ : ఇజ్రాయిల్ , హమాస్ మధ్య యుద్ధం ముస్లిం దేశాల ప్రజలపై…
ప్రజాశక్తి-అమరావతి: రాష్ట్రంలో 15మంది సీఐలు డీఎస్పీలుగా పదోన్నతిపై పోస్టింగులు ఇచ్చారు. వీరి పదోన్నతులను ప్రభుత్వం ఆగస్టులో ఖరారు చేసింది. కాగా వారికి తాజాగా పోస్టింగులు ఇస్తూ డీజీపీ…
అధ్యక్షుడు జిన్పింగ్ బీజింగ్ : చైనా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడమనేది ఇంకా కీలక దశలోనే వుందని ఆ దేశ అధ్యక్షులు జీ జిన్పింగ్ తెలిపారు. కోవిడ్ అనంతర…
హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) శాసన సభాపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈమేరకు శనివారం ఉదయం తెలంగాణ…
మూడు హైకోర్టుల్లో ఒక్క మహిళా న్యాయమూర్తి లేరు ఏడు హైకోర్టుల్లో కేవలం ఒక్కొక్కరే సుప్రీం కోర్టులో ముగ్గురు మాత్రమే ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో సుప్రీం కోర్టు,…