మాజీ ప్రధాని పీవీకి భారత రత్న.. సీఎం జగన్ హర్షం
తాడేపల్లి: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ”పీవీ నరసింహారావు రాజనీతిజ్ఞుడు, ఉన్నత రాజకీయ, నైతిక విలువలు…
తాడేపల్లి: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ”పీవీ నరసింహారావు రాజనీతిజ్ఞుడు, ఉన్నత రాజకీయ, నైతిక విలువలు…
ప్రజాశక్తి-ప్రకాశం : ‘ప్రకాశం బాలోత్సవం’ కార్యక్రమం శుక్రవారం ఒంగోలులోనే పివిఆర్ బాలుర పాఠశాల ఆవరణలో వైభవంగా ప్రారంభమైంది. విజ్ఞాన, వినోదాలతో కూడిన అనేక కార్యక్రమాలలో చిన్నారులు పాల్గొన్నారు.…
ముంబయి : ఫేస్బుక్ లైవ్లో మాట్లాడుతుండగానే శివసేన (ఉద్ధవ్ ఠాక్రే గ్రూపు)కు చెందిన ఒక నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకొని…
సిఐటియు అభినందనలు ఏథెన్స్/న్యూఢిల్లీ : గ్రీక్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతున్నాయి. విశ్వవిద్యాలయాల ప్రయివేటీకరణకు విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది, వ్యవసాయ రంగ సమస్యలపై అన్నదాతలు ఇలా ప్రతిఒక్కరూ…
కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం, అక్కాపూర్ గ్రామంలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మండల కేంద్రంలో సహజీవనం చేస్తున్న నరేష్, స్రవంతిలపై…
చెన్నై: చెన్నైలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల ముగ్గురు ప్రమోటర్ల ప్రాంగణాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం ఏకకాలంలో సోదాలు ప్రారంభించినట్లు ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. జనవరిలో వీరిపై…
ఖజానాపై రూ.58 కోట్ల భారం శాసనసభ సాక్షిగా అంగీకరించిన అసోం సర్కారు దిస్పూర్ : ప్రభుత్వేతర కార్యక్రమాల కోసం అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ హెలికాప్టర్లు,…
సుప్రీం తీవ్ర వ్యాఖ్యల తర్వాత కూడా మౌనం చండీగఢ్ : ఇటీవల జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ…
మధ్యంతర డివిడెండ్ను ప్రకటించిన సంస్థ దుమ్మురేపిన షేర్ విలువ న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని దిగ్గజ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి) ఆకర్షణీయ ఆర్థిక…