లేటెస్ట్ న్యూస్

  • Home
  • బస్సు కిటికీలో తలపెట్టి బైటకు చూశాడంతే..ఇరుక్కుపోయింది..!

లేటెస్ట్ న్యూస్

బస్సు కిటికీలో తలపెట్టి బైటకు చూశాడంతే..ఇరుక్కుపోయింది..!

Jan 24,2024 | 12:23

టెక్కలి (శ్రీకాకుళం) : బస్సుల్లో ప్రయాణించేవారు కానీ, చిన్నపిల్లలు కానీ ఎవరైనా తలలను, చేతులను కిటికీలో నుండి బైటకు పెట్టవద్దంటూ … డ్రైవర్లు, కండక్టర్లు, ప్రజలు హెచ్చరిస్తూనే…

టిటిడి ఏప్రిల్ టికెట్ల కోటా విడుదల

Jan 24,2024 | 14:45

ప్రజాశక్తి-తిరుమల :  తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. ఏప్రిల్ నెల దర్శనం టికెట్లు, వసతి గదుల కోటాను, అంగప్రదక్షిణ టోకెన్లను విడుదల చేసింది. సీనియర్…

వాళ్లు ఆటపట్టించారు.. అవి వేధింపులు కావు : బాంబే హైకోర్టు తీర్పు

Jan 24,2024 | 12:01

ముంబయి : ఓ మహిళను ఆమె భర్త, అత్త, మరిది కలిసి మానసికంగా వేధించడంపై, సదరు మహిళ ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడంపై బాంబే హైకోర్టు…

కోహ్లికి ప్రత్యామ్నాయంగా రజత్‌ పాటిదార్‌ ఎంపిక

Jan 24,2024 | 11:51

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు కోహ్లికి రీప్లేస్‌మెంట్‌గా రజత్‌ పాటిదార్‌ ఎంపికయ్యాడు. సీనియర్లైన పుజారా, రహానే, యువ ఆటగాళ్లు సర్ఫరాజ్‌ ఖాన్‌, రియాన్‌ పరాగ్‌ల నుంచి పోటీ…

మార్క్స్‌, లెనిన్‌లు విలన్‌లు కాదు : ఏలూరులో వామపక్షాల నిరసన

Jan 24,2024 | 11:44

ఏలూరు : గుంటూరు కారం సినిమాలో విలన్‌ ల పేర్లను కార్ల్‌ మార్క్స్‌, లెనిన్‌ గా చిత్రీకరించడానికి నిరసిస్తూ … వామపక్షాల ఆధ్వర్యంలో ఏలూరులోని స్థానిక కొత్త…

మింట్ కాంపౌడ్‌లో ఘోర అగ్ని ప్రమాదం

Jan 24,2024 | 11:21

హైదరాబాద్ : హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. తాజాగా బుధవారం మింట్ కాంపౌండ్ ప్రభుత్వ పుస్తక ముద్రణా కార్యాలయంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.…

సీఎం ఇంటికి సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు.. విధుల్లోకి తీసుకోవాలని వినతి

Jan 24,2024 | 11:18

హైదరాబాద్‌: సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు పెద్దఎత్తున హైదరాబాద్‌కు తరలివచ్చారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసం వద్దకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. గత…

జాతి ఉన్మాదానికి వ్యతిరేకంగా జర్మనీలో భారీ ర్యాలీలు

Jan 24,2024 | 11:13

మితవాద పార్టీలపై నిషేధం విధించాలని నినదించిన ప్రదర్శకులు లీప్‌జిగ్‌ : మితవాద పార్టీ జాతి ఉన్మాద చర్యలకు నిరసనగా జర్మనీలోని లీప్‌జిగ్‌లో ఇటీవల భారీ ప్రదర్శన నిర్వహించారు.…

స్విగ్గీ ప్లాట్‌ఫామ్‌ రుసుం రెట్టింపు..!

Jan 24,2024 | 11:02

న్యూఢిల్లీ : ప్రముఖ ఫుడ్‌ డెలివరీ వేదిక స్విగ్గీ త్వరలో తన ఫ్లాట్‌ఫామ్‌ రుసుంను రెట్టింపు చేయనుందని సమాచారం. ప్రస్తుతం ఉన్న ఫీజును రూ.5 నుంచి రూ.10కి…