లేటెస్ట్ న్యూస్

  • Home
  • ‘బేవరేజెస్‌’ ఎమ్‌డిని బదిలీ చేయాలి

లేటెస్ట్ న్యూస్

‘బేవరేజెస్‌’ ఎమ్‌డిని బదిలీ చేయాలి

Mar 11,2024 | 23:00

 కేంద్ర ఎన్నికల సంఘానికి టిడిపి లేఖ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపి బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎమ్‌డి వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలని టిడిపి కోరింది. ఈ మేరకు కేంద్ర…

చివరి దశలో ఎన్నికలు జరపాలి : కెఎ పాల్‌

Mar 11,2024 | 22:58

ప్రజాశక్తి-అమరావతి : ఎపిలో చట్టసభలకు జరపాల్సిన ఎన్నికలను మే చివర్లో నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కెఎ పాల్‌…

టిడిపిలో చేరతా.. ఎంపి మాగుంట వెల్లడి

Mar 11,2024 | 23:46

ప్రజాశక్తి-ఒంగోలు బ్యూరో : తాను టిడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. తన కుటుంబంతో పాటు అభిమానులు, శ్రేయోభిలాషులు కూడా పార్టీలో…

అంగన్‌వాడీ సెంటర్లను ఒంటి గంట వరకే నిర్వహించాలి

Mar 11,2024 | 22:53

 ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ వినతి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :  ఎండల తీవ్రత నేపథ్యంలో మార్చి నెల నుంచి జూన్‌ వరకూ…

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్లకు కనీస వేతనం చెల్లించాలి

Mar 11,2024 | 22:50

 యూనియన్‌ గౌరవాధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు ప్రజాశక్తి-అమరావతిబ్యూరో : రాష్ట్రంలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లలో డ్రైవర్లందరికీ కనీస వేతనాలు చెల్లించి ఆదుకోవాలని ఎపి తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు…

వడ్డీ వ్యాపారి వేధింపులు, మోసం

Mar 11,2024 | 22:39

భరించలేక చిరువ్యాపారి ఆత్మహత్యాయత్నం ప్రజాశక్తి- మేడికొండూరు (గుంటూరు జిల్లా) : అసలు కంటే వడ్డీ అధికంగా వసూలు చేయడంతోపాటు ఉన్న కొద్దిపాటి పాలాన్నీ కాజేసిన వడ్డీ వ్యాపారి…

రహదారుల నిర్మాణంతోనే సమగ్రాభివృద్ధి

Mar 11,2024 | 22:20

 రాష్ట్రంలో 1,134 కిలోమీటర్ల జాతీయ రహదారులకు శ్రీకారం  వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని మోడీ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధిలో జాతీయ రహదారులు కీలకపాత్ర…

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలివ్వాలి

Mar 11,2024 | 21:51

రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ జెడికి ఎపిడబ్ల్యుజెఎఫ్‌ వినతి ప్రజాశక్తి- విజయవాడ : ప్రభుత్వం జారీ చేసిన జిఒను అమలు చేసి జర్నలిస్టులకు మూడు సెంట్ల…

పరిశ్రమలు నిర్మించని భూములను వెనక్కు తీసుకుంటాం

Mar 11,2024 | 21:53

చేనేత వస్త్రాలపై జిఎస్‌టిని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది : లోకేష్‌ అనంతపురంలో ముగిసిన శంఖారావం సభలు ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : ‘లేపాక్షి నాలెడ్జి హబ్‌, సైన్స్‌ సిటీ…