లేటెస్ట్ న్యూస్

  • Home
  • సిపిఎం సభకు పోటెత్తిన జనం

లేటెస్ట్ న్యూస్

సిపిఎం సభకు పోటెత్తిన జనం

May 20,2024 | 23:55

లక్ష్మీకాంతపూర్‌ : పశ్చిమ బెంగాల్‌లోని మధురాపూర్‌ లోక్‌సభ నియోజకవర్గం సిపిఐ (ఎం) అభ్యర్థి డాక్టర్‌ శరత్‌ చంద్ర హల్దర్‌కు మద్దతుగా లక్ష్మీకాంతపూర్‌లోని బిజోరుగంజ్‌ బజార్‌లో నిర్వహించిన బహిరంగ…

బాపట్ల జిల్లా ఎడ్ల జతకు ప్రథమ స్థానం

May 20,2024 | 22:51

 రామపురంలో ఘనంగా పట్టాభిరామ స్వామి తిరుణాళ్ల ప్రజాశక్తి-సిఎస్‌పురం (ప్రకాశం జిల్లా) : శ్రీపట్టాభిరామస్వామి తిరుణాళ్ల సందర్భంగా ప్రకాశం జిల్లా సిఎస్‌పురం మండలం రామాపురంలో ఎడ్ల పందాలు నిర్వహించారు.…

హైదరాబాద్‌లోనే జెసి ప్రభాకర్‌రెడ్డి

May 20,2024 | 22:46

 తాడిపత్రిలో మాక్‌ డ్రిల్‌, ఫ్లాగ్‌ మార్చ్‌ ప్రజాశక్తి – అనంతపురం : అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జెసి ప్రభాకర్‌రెడ్డి సోమవారం తన స్వగ్రామానికి వస్తున్నారని…

తరగతి గది నుండే విద్యార్థి జీవితం ప్రారంభం

May 20,2024 | 22:44

విద్య ద్వారానే గ్రామం నుండి దేశం వరకు అభివృద్ధి  ఇంటర్నేషనల్‌ ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ ప్రారంభోత్సవంలో జస్టిస్‌ ఎన్‌వి రమణ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : తరగతి గదిలో…

వైసిపి తప్పుడు ప్రచారం : టిడిపి నేతలు

May 20,2024 | 22:35

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో అరాచకాలు సృష్టించిన వైసిపి నేతలు.. దాన్ని టిడిపి నేతలపై రుద్దేందుకు యత్నిస్తున్నారని నరసరావుపేట టిడిపి ఎంపి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు.…

ఎపి చెస్‌ అసోసియేషన్‌ గుర్తింపు వ్యవహారంపై నిర్ణయం తీసుకోండి

May 20,2024 | 22:33

ఆలిండియా చెస్‌ సమాఖ్యకు హైకోర్టు ఉత్తర్వులు ప్రజాశక్తి-అమరావతి : ఎపి చెస్‌ అసోసియేషన్‌కు గుర్తింపు ఇచ్చే అంశంపై ఆరు వారాల్లోగా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆలిండియా…

హైపర్‌లీప్‌ ఎఐ వేదిక ఏర్పాటు

May 20,2024 | 22:08

హైదరాబాద్‌ : ఏఐ ప్లాట్‌ఫారమ్‌ సొల్యూషన్‌ల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని భారతదేశపు తొలి ఎంటర్‌ప్రైజ్‌ రెడీ ఎండ్‌-టు-ఎండ్‌ జనరేటివ్‌ ఎఐ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించినట్లు స్టార్టప్‌…

పటేల్‌ కంటైనర్‌లో సెల్విన్‌ పెట్టుబడులు..

May 20,2024 | 22:03

అహ్మాదాబాద్‌ : పటేల్‌ కంటైనర్‌ ఇండియాలో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టే ప్రతిపాదనకు సెల్విన్‌ ట్రేడర్స్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ బోర్డు ఆమోదం తెలిపింది. పటేల్‌ కంటైనర్‌లో 36 శాతం…

అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్య

May 20,2024 | 21:49

ప్రజాశక్తి – పెద్దవడుగూరు (అనంతపురం జిల్లా) : అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలో సోమవారం చోటుచేసుకుంది. మృతుని…