YS Sharmila: కడప నేతలతో నేడు షర్మిల భేటీ..
ప్రజాశక్తి-విజయవాడ : ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల . విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో ఈరోజు కడప నేతలతో భేటీ అవుతున్నారు. జిల్లాలోని అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో చర్చించనున్నారు.…
ప్రజాశక్తి-విజయవాడ : ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల . విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో ఈరోజు కడప నేతలతో భేటీ అవుతున్నారు. జిల్లాలోని అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో చర్చించనున్నారు.…
ప్రజాశక్తి-మచిలీపట్నం : బందరు మండలం చిన్నాపురం గ్రామంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను వ్యతిరేకంగా వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆరుగురు వలంటీర్లపై వేటు…
తిరుపతిలో నిరసన గళం టికెట్ కేటాయించకపోతే రెబల్గా పోటీ చేస్తామని హెచ్చరికలు నరసరావుపేట మార్కెట్ యార్డ్ కమిటీ మాజీ చైర్మన్ ఆత్మహత్యాయత్నం ప్రజాశక్తి – యంత్రాంగం :…
ఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలోని వెల్కమ్ ప్రాంతంలో భవనం కూలిపోవడంతో జీన్స్ ఫ్యాక్టరీలో ఇద్దరు కార్మికులు మరణించగా, మరొకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. జీన్స్ ఫ్యాక్టరీకి చెందిన…
భూటాన్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భూటాన్ పర్యటనను “ప్రతికూల వాతావరణం” కారణంగా వాయిదా వేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA), భూటాన్ విదేశాంగ మంత్రిత్వ…
ప్రజాశక్తి – సోమల : చిత్తూరు జిల్లా సోమల మండల కేంద్రమైన సోమల బస్టాండ్ కూడలిలో పోలీసులు వాహనాల తనిఖీ చేపడుతుండగా బుధవారం రాత్రి 11 గంటల…
ఇంటర్నెట్ : ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బిజెపి చేసిన అవినీతిపై ప్రతిపక్షాలతో అనేక మంది మేధావులు, ప్రముఖులు తమ విమర్శ గళాన్ని వినిపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా…
ప్రజాశక్తి-అమరావతి : గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలంటూ ఎపి పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాఖలు చేసిన అప్పీల్…
మైనార్టీల్లో పెరుగుతున్న ఆందోళన ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా అమలులోకి తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై మైనార్టీ ప్రజానీకంలో తీవ్ర…