లేటెస్ట్ న్యూస్

  • Home
  • YS Sharmila: కడప నేతలతో నేడు షర్మిల భేటీ..

లేటెస్ట్ న్యూస్

YS Sharmila: కడప నేతలతో నేడు షర్మిల భేటీ..

Mar 21,2024 | 11:19

ప్రజాశక్తి-విజయవాడ : ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల . విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ఈరోజు కడప నేతలతో భేటీ అవుతున్నారు. జిల్లాలోని అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో చర్చించనున్నారు.…

మరో ఆరుగురు వలంటీర్లపై వేటు

Mar 21,2024 | 10:34

ప్రజాశక్తి-మచిలీపట్నం : బందరు మండలం చిన్నాపురం గ్రామంలో ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను వ్యతిరేకంగా వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆరుగురు వలంటీర్లపై వేటు…

బిజెపి పొత్తుతో టిడిపిలో అసమ్మతి

Mar 21,2024 | 09:48

తిరుపతిలో నిరసన గళం టికెట్‌ కేటాయించకపోతే రెబల్‌గా పోటీ చేస్తామని హెచ్చరికలు నరసరావుపేట మార్కెట్‌ యార్డ్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఆత్మహత్యాయత్నం ప్రజాశక్తి – యంత్రాంగం :…

కూలిన భవనం – ఇద్దరు కార్మికుల మృతి

Mar 21,2024 | 09:39

ఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలోని వెల్‌కమ్ ప్రాంతంలో భవనం కూలిపోవడంతో జీన్స్ ఫ్యాక్టరీలో ఇద్దరు కార్మికులు మరణించగా, మరొకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. జీన్స్ ఫ్యాక్టరీకి చెందిన…

మోడీ భూటాన్ పర్యటన వాయిదా

Mar 21,2024 | 09:09

భూటాన్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భూటాన్ పర్యటనను “ప్రతికూల వాతావరణం” కారణంగా వాయిదా వేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA), భూటాన్ విదేశాంగ మంత్రిత్వ…

పట్టుబడ్డ చీరలు 

Mar 21,2024 | 08:57

ప్రజాశక్తి – సోమల : చిత్తూరు జిల్లా సోమల మండల కేంద్రమైన సోమల బస్టాండ్ కూడలిలో పోలీసులు వాహనాల తనిఖీ చేపడుతుండగా బుధవారం రాత్రి 11 గంటల…

ఎలక్టోరల్ బాండ్లపై ప్రశాంత్ భూషణ్ విమర్శ

Mar 21,2024 | 08:52

ఇంటర్నెట్ : ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బిజెపి చేసిన అవినీతిపై ప్రతిపక్షాలతో అనేక మంది మేధావులు, ప్రముఖులు తమ విమర్శ గళాన్ని వినిపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా…

గ్రూప్‌-1 మెయిన్స్‌ అప్పీల్‌పై నేడు విచారణ

Mar 21,2024 | 08:19

ప్రజాశక్తి-అమరావతి : గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలంటూ ఎపి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ దాఖలు చేసిన అప్పీల్‌…

సిఎఎపై భయం.. భయం

Mar 21,2024 | 08:14

మైనార్టీల్లో పెరుగుతున్న ఆందోళన ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా అమలులోకి తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై మైనార్టీ ప్రజానీకంలో తీవ్ర…