లేటెస్ట్ న్యూస్

  • Home
  • ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ

లేటెస్ట్ న్యూస్

ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ

Apr 21,2024 | 12:45

అమరావతి : ఏపీలోని పలు జిల్లాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అల్లూరి, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి…

నాలుగైదు స్థానాల్లో టిడిపి అభ్యర్థుల మార్పు?

Apr 21,2024 | 12:30

అమరావతి: టిడిపి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు కాసేపట్లో బీ-ఫారాలు అందజేయనున్నారు. నాలుగైదు స్థానాల అభ్యర్థిత్వాల్లో మార్పులు జరిగే అవకాశముంది. ఇప్పటికే దీనికి…

Japan: ఢీకొన్న రెండు నేవీ హెలికాఫ్టర్లు .. ఒకరు మృతి, ఎనిమిది మంది గల్లంతు

Apr 21,2024 | 12:29

టోక్యో :   జపాన్‌కు చెందిన రెండు నేవీ హెలికాఫ్టర్లు ఢీకొన్నట్లు  ఆదివారం రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, ఏడుగురు గల్లంతైనట్లు వెల్లడించింది.…

ఘోర రోడ్డు ప్రమాదం.. పెండ్లి బృందంలోని 9 మంది మృతి

Apr 21,2024 | 11:50

రాజస్థాన్‌: రాజస్థాన్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ఝలావర్‌ జిల్లాలో జరిగిన ప్రమాద వివరాలు ఇలా ఉన్నాయి. ఓ పెండ్లి బృందం…

ప్రశ్నించే పెళ్లాం

Apr 21,2024 | 11:53

కొత్తగా పెళ్ళైంది వాళ్ళ ఇద్దరికి. పుట్టింటికి, అత్తింటికి వెళ్ళడాలు, సాంప్రదాయాలు, అగడం బగడం అన్నీ అయ్యాక వాళ్ళ ఇద్దరూ అతడి ఇంటికి చేరుకున్నారు. అతనికి ఉద్యోగం వుంది.…

ఏపీలో మహిళలకు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు: నారా బ్రాహ్మణి

Apr 21,2024 | 11:45

మంగళగిరి: ఏపీలో ఉపాధి అవకాశాలు లభించక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో…

ఏపీ మంత్రి సురేశ్‌ సతీమణిపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు

Apr 21,2024 | 11:21

అమరావతి :ఆంధ్రప్రదేశ్‌ మంత్రి, కొండపి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న ఆదిమూలపు సురేశ్‌ భార్యపై టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఐఆర్‌ఎస్‌…

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

Apr 21,2024 | 11:15

అమరావతి : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలవబడుతున్న వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు యాత్రికులు తిరుమలకు చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని…

పండగలు, ర్యాలీలు ప్రశాంతంగా జరుపుకోవాలి: సీపీ

Apr 21,2024 | 11:02

హైదరాబాద్‌: పండగలు, ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. త్వరలో రానున్న హనుమాన్‌ జయంతి ర్యాలీ సందర్భంగా బజరంగదళ్‌, విశ్వహిందూ పరిషత్‌ సభ్యులతో…