రాష్ట్ర డిప్యూటీ సీఎంపై తెలంగాణలో కేసు
ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : రాష్ట్ర డిప్యూటీ సిఎం కళత్తూరు నారాయణస్వామిపై తెలంగాణలో కేసు నమోదు అయ్యింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక సోనియా గాంధీ…
ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : రాష్ట్ర డిప్యూటీ సిఎం కళత్తూరు నారాయణస్వామిపై తెలంగాణలో కేసు నమోదు అయ్యింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక సోనియా గాంధీ…
షూటింగ్లో 10మీ. ఎయిర్ పిస్టల్ టీం, మిక్స్డ్ విభాగం ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో స్వర్ణం జకార్తా: భారత షూటర్లకు మరో రెండు ఒలింపిక్ బెర్త్లు దక్కాయి. 10మీ.…
ఫైనల్లో పోలండ్పై 2-1తో గెలుపు సిడ్నీ: యునైటెడ్ కప్ టైటిల్ను జర్మనీ జట్టు చేజిక్కించుకుంది. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో జర్మనీ 2-1తేడాతో పోలండ్పై విజయం సాధించింది.…
ఎమ్మెల్యే బాలయ్య… మంత్రి పెద్దిరెడ్డి పోటాపోటీ సమావేశాలు ప్రజాశక్తి-హిందూపురం : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో రాజకీయాలు వేడెక్కాయి. అప్పుడే ఎన్నికలు అనే రీతిలో అధికార ప్రతిపక్ష…
జొహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా వికెట్ కీపర్, విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అనూహ్యంగా టెస్టు ఫార్మాట్కు గుడ్బై చెబుతున్నట్లు సోమవారం వెల్లడించాడు. కెరీర్లో కేవలం…
చెన్నయ్ : ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా భారీ పెట్టుబడులను ప్రకటించింది. తమిళనాడులో కొత్త ప్రాజెక్ట్ల కోసం మరో రూ.6,180 కోట్ల పెట్టుబడుల…
ముంబయి : అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల ప్రభావంతో భారత మార్కెట్లు భారీ నష్టాలు చవి చూశాయి. సోమవారం బిఎస్ఇ సెన్సెక్స్ 670 పాయింట్లు పతనమై 71,355కు పడిపోయింది.…
ఎస్టి కమిషన్ ఛైర్మన్ డివిజి శంకరరావు సంక్షేమ పథకాలు, హక్కులపై చైతన్యం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో గిరిజనులందరికీ భరోసా కల్పించడమే ఎస్టి కమిషన్…
విజయనగరం కలెక్టరేట్ ఎదుట విశాఖ ఉక్కు కార్మికుల ధర్నా ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి /కోట : విశాఖ స్టీల్ప్లాంట్కు అవసరమైన ఇసుక, మాంగనీస్ ఓర్ తవ్వకాల…