లేటెస్ట్ న్యూస్

  • Home
  • 32 ఏళ్ల తర్వాత రజనీ సినిమాలో శోభన

లేటెస్ట్ న్యూస్

32 ఏళ్ల తర్వాత రజనీ సినిమాలో శోభన

Apr 9,2024 | 18:59

‘దళపతి’ చిత్రం కాంబో రిపీట్‌ కానుంది. మణిరత్నం దర్శకత్వంలో రజనీకాంత్‌, మమ్ముట్టి, అరవిందస్వామి కలిసి నటించిన చిత్రమిది. శోభన కథానాయిక. 1988లో ఈ సినిమా విడుదలై ఘన…

SRH: స్పిన్నర్‌ హసరంగకు గాయం.. ఐపీఎల్‌కు దూరం

Apr 9,2024 | 18:32

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు కీలక అప్‌ డేట్‌ వెలువరించింది. స్టార్‌ స్పిన్నర్‌ వనిందు హసరంగ గాయం కారణంగా టోర్నీకి మొత్తం దూరమయ్యాడని వెల్లడించింది. హసరంగ త్వరగా…

‘కమిటీ కుర్రోళ్లు’ టైటిల్‌ పోస్టర్‌ విడుదల

Apr 9,2024 | 18:11

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ ఎల్‌.ఎల్‌.పి, శ్రీరాధా దామోదర్‌ స్టూడియోస్‌ బ్యానర్స్‌పై ప్రొడక్షన్‌ నెం.1 చిత్రానికి ‘కమిటీ కుర్రోళ్లు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.…

ఇబ్బందులుంటే మార్పు, చేర్పులుంటాయ్

Apr 9,2024 | 23:14

 టిడిపి అధినేత చంద్రబాబు స్పష్టీకరణ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించినా..తమ కూటమి అభ్యర్థల విషయంలో ఏ నియోజకర్గంలోనైనా ఇబ్బందులు వస్తే మార్పు,…

బిజీగా బెల్లంకొండ శ్రీనివాస్‌

Apr 9,2024 | 17:47

తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్‌ యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌.. అల్లుడు శీను, జయ జానకి నాయక, రాక్షసుడు వంటి హిట్‌ సినిమాలతో…

మాజీ మంత్రి ఫరూక్‌కు తప్పిన ప్రమాదం

Apr 9,2024 | 21:09

 గేదెల మందను ఢీ కొట్టిన కారు  ఎయిర్‌ బెలూన్‌ ఓపెన్‌ కావడంతో స్వల్ప గాయాలు ప్రజాశక్తి – పాణ్యం/నంద్యాల కలెక్టరేట్‌ : నంద్యాల శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి,…

కొనసాగిన టిఎంసి నేతల 24 గంటల ధర్నా

Apr 9,2024 | 17:35

న్యూఢిల్లీ :    టిఎంసి నేతలు మందిర్‌ మార్గ్‌ పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం కూడా తమ నిరసనను కొనసాగించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఇడి, ఎన్‌ఐఎ,…

ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన నేచురల్‌ స్టార్‌ నాని

Apr 9,2024 | 17:30

దసరా, హాయ్నాన్నలతో పాన్‌ ఇండియా విజయాల్ని ఆస్వాదిస్తున్న నేచురల్‌ స్టార్‌ నాని వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో మరో పాన్‌ ఇండియా చిత్రం.. సరిపోదా శనివార్ణం తో వస్తున్నారు.…

పింఛన్ల వ్యవహారంలో సీఎస్‌పై విచారణ జరపాలని కూటమి ఫిర్యాదు

Apr 9,2024 | 17:00

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్‌రెడ్డిపై టీడీపి, బీజేపీ, జనసేన నాయకులు కేంద్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. సీఎస్‌ ఎన్నికల సంఘం ఆదేశాలను…