లేటెస్ట్ న్యూస్

  • Home
  • ఛాలెంజింగ్‌ పాత్రలు చేయాలనుంది- కీర్తి సురేష్‌

లేటెస్ట్ న్యూస్

ఛాలెంజింగ్‌ పాత్రలు చేయాలనుంది- కీర్తి సురేష్‌

May 17,2024 | 19:05

‘మహానటి’ తర్వాత మరింత బాధ్యతగా సినిమాలు చేస్తున్నాను. కొన్ని కథాపాత్రలు నటీనటుల జీవితం, వృత్తిపరమైన ఇమేజ్‌ని మార్చేస్తాయి. ఇకపై మీ జర్నీ ఎలా ఉండాలనేది అవి డిసైడ్‌…

హింసపై ఈసీకి సీఈవో నివేదిక

May 17,2024 | 18:31

అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన హింసపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఈసీకి నివేదిక పంపింది. హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల…

అమేథీ, రాయ్ బరేలీ రెండుచోట్ల కాంగ్రెస్‌ గెలుస్తుంది : కె.సి వేణుగోపాల్‌

May 18,2024 | 10:35

అమేథీ : ఈ లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ బ్లాక్‌ అత్యధిక స్థానాలను సొంతం చేసుకుంటుందని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి వేణుగోపాల్‌ ధీమా వ్యక్తం చేశారు.…

Bihar : పాఠశాల డ్రైనేజీలో శవమై కనిపించిన మూడేళ్ల బాలుడు.. స్కూల్‌కి నిప్పంటించిన కుటుంబ సభ్యులు

May 17,2024 | 16:19

పాట్నా : పాట్నాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మూడేళ్ల బాలుడు పాఠశాల డ్రైనేజీలో శవమై కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురై కుటుంబసభ్యులు స్కూల్‌కి…

తీహార్‌ జైల్లో ఉన్న కవితను కలిసిన బిఆర్‌ఎస్‌ నేతలు

May 17,2024 | 12:55

న్యూఢిల్లీ : మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి అరెస్టయి తీహార్‌ జైల్లో ఉన్న బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆ పార్టీ నేతలు నాగర్‌ కర్నూలు బిఆర్‌ఎస్‌…

‘అమ్మ’ అంత్యక్రియలు కూడా ఆస్తి పంచాకే..! : కన్నబిడ్డల కర్కశత్వం..!

May 17,2024 | 12:43

నేరేడుచర్ల (సూర్యాపేట) : 80 ఏళ్ల తల్లి మరణించింది.. బిడ్డలు వచ్చారు… ఆస్తి పంపకాల విషయంలో గొడవపడ్డారు.. అంతే… తల్లిని గౌరవంగా సాగనంపి అంత్యక్రియలు చేయాలనే ఆలోచన…

మాజీ కల్నల్ హత్యపై మౌనమా..?

May 17,2024 | 12:46

ఇజ్రాయెల్‌ను విమర్శించడానికి కూడా వెనుకాడుతోన్న కేంద్రం ఢిల్లీ : గాజాలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్‌లో భాగమైన భారత మాజీ కల్నల్ వైభవ్ అనిల్ కాలే హత్యకు…

సుప్రీంకోర్టు ఆదేశించినా ఆగని అక్రమ తవ్వకాలు  

May 17,2024 | 13:17

కే గంగవరం మండలంలో పట్టించుకోని అధికారులు ప్రజాశక్తి-రామచంద్రపురం : రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆదేశించినా అది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు.…

ప్రతీకార దాడులు జరిగే అవకాశం

May 17,2024 | 11:34

పోలీసులకు ఇంటెలిజెన్స్ అధికారుల హెచ్చరికలు ప్రజాశక్తి-తిరుపతి : ఏపీలోని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర నిఘా విభాగం కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికల ఫలితాల(జూన్ 4)…