లేటెస్ట్ న్యూస్

  • Home
  • బోధినేతర పనులను ఎత్తివేయాలి

లేటెస్ట్ న్యూస్

బోధినేతర పనులను ఎత్తివేయాలి

May 21,2024 | 17:02

 ఒకే సిలబస్‌ విధానం అమలు చేయాలి  యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్‌ ఎస్‌ ప్రసాద్‌ ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్‌ : రాబోయే విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులకు…

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఐదుగురికి తీవ్ర గాయాలు

May 21,2024 | 16:46

ప్రజాశక్తి-రైల్వేకోడూరు(అన్నమయ్య) : రైల్వేకోడూరు మండలం రాఘవరాజుపురం పంచాయతీలో మంగళవారం ఉదయం హెచ్‌పి పెట్రోల్‌ బంక్‌ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదు…

తెలంగాణలోని పది వర్శిటీలకు ఇన్‌చార్జి వీసీలు

May 21,2024 | 16:07

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు ఇన్‌చార్జి వైస్‌ చాన్సెలర్లను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న వీసీల పదవీకాలం పూర్తికావడంతో ఇన్‌చార్జిలుగా…

జగన్‌, చంద్రబాబు విదేశాలకు వెళ్లడం ఏంటి?: సీపీఐ నారాయణ

May 21,2024 | 15:47

ప్రజాశకి-అమరావతి : రాష్ట్రంలో అల్లర్లు, అరాచకాలు జరుగుతుంటే జగన్‌, చంద్రబాబు విదేశాలకు వెళ్లడం ఏంటని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. ఏపీ రాజకీయ పరిణామాలపై ఆయన…

ఆ రేవ్‌ పార్టీలో సినీ నటి హేమ కూడా : సిపి దయానంద్‌

May 21,2024 | 15:23

బెంగళూరు : బెంగళూరులో పోలీసులు ఓ రేవ్‌ పార్టీని భగం చేయడం తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలను బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ దయానంద్‌ మీడియాకు తెలియజేశారు. ఈ…

200 మందిని రిస్క్‌లో పడేసిన హెచ్‌ఐవీ బాధితురాలు

May 21,2024 | 14:38

 హెల్త్‌ అలర్ట్‌ ప్రకటించిన అధికారులు అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో 200 మందిని రిస్క్‌లో పడేసింది హెచ్‌ఐవీ బాధితురాలు. తన ద్వారా హెచ్‌ఐవీ మిగతా వారికి అంటుతుందని తెలిసిన…

31 వరకు మనీశ్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

May 21,2024 | 14:22

ఢిల్లీ :మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీని ఢిల్లీ హైకోర్టు ఈ నెల 31 వరకు…

ఆంధ్ర యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో రెడ్‌ జోన్‌ అమలు

May 21,2024 | 14:18

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు విశాఖపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి జరిగిన సార్వత్రిక ఎన్నికల ఈవిఎం బాక్స్‌లను త్రీ…

టీడీపీ నేతలపై దాడి చేసినవారిని వెంటనే అరెస్ట్‌ చేయాలి : బోండా ఉమామహేశ్వర రావు

May 21,2024 | 14:07

మంగళగిరి (గుంటూరు) : టీడీపీ నేతలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు డిమాండ్‌ చేశారు. మంగళవారం ఉదయం…