బోధినేతర పనులను ఎత్తివేయాలి
ఒకే సిలబస్ విధానం అమలు చేయాలి యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎస్ ప్రసాద్ ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్ : రాబోయే విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులకు…
ఒకే సిలబస్ విధానం అమలు చేయాలి యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎస్ ప్రసాద్ ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్ : రాబోయే విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులకు…
ప్రజాశక్తి-రైల్వేకోడూరు(అన్నమయ్య) : రైల్వేకోడూరు మండలం రాఘవరాజుపురం పంచాయతీలో మంగళవారం ఉదయం హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదు…
హైదరాబాద్ : రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు ఇన్చార్జి వైస్ చాన్సెలర్లను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న వీసీల పదవీకాలం పూర్తికావడంతో ఇన్చార్జిలుగా…
ప్రజాశకి-అమరావతి : రాష్ట్రంలో అల్లర్లు, అరాచకాలు జరుగుతుంటే జగన్, చంద్రబాబు విదేశాలకు వెళ్లడం ఏంటని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. ఏపీ రాజకీయ పరిణామాలపై ఆయన…
బెంగళూరు : బెంగళూరులో పోలీసులు ఓ రేవ్ పార్టీని భగం చేయడం తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలను బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ మీడియాకు తెలియజేశారు. ఈ…
హెల్త్ అలర్ట్ ప్రకటించిన అధికారులు అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో 200 మందిని రిస్క్లో పడేసింది హెచ్ఐవీ బాధితురాలు. తన ద్వారా హెచ్ఐవీ మిగతా వారికి అంటుతుందని తెలిసిన…
ఢిల్లీ :మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ హైకోర్టు ఈ నెల 31 వరకు…
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి జరిగిన సార్వత్రిక ఎన్నికల ఈవిఎం బాక్స్లను త్రీ…
మంగళగిరి (గుంటూరు) : టీడీపీ నేతలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం…