టీడీపీకి ఏ కంటైనర్ చూసినా డ్రగ్స్ కంటైనరే గుర్తొస్తొంది : వైవీ
అమరావతి : విజయవాడలోని ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలోకి కంటైనర్ రాకపై వైసీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాలపై…
ప్రజాశక్తి-ఇడుపులపాయ : ఏపీ సీఎం జగన్ ఇవాళ్టి నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. ‘మేమంతా సిద్ధం’ పేరిట ఆయన బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఈ…
హైదరాబాద్ : 14 ఏళ్ల ఓ విద్యార్థి మృతి గుండెపోటుతో మరణించిన విషాద ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. సిరిసిల్ల జిల్లాలోని కందికట్కూర్ గ్రామనికి చెందిన సాయితేజ…
వాషింగ్టన్ : అమెరికా బాల్టిమోర్ నగరంలోని ఫ్రాన్సిస్ స్కాట్ వంతెన మంగళవారం కూలింది. సింగపూర్ డాలి అనే నౌక వంతెనను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.…
తెలంగాణ : ఉప్పల్ స్టేడియంలో ముంబయి, హైదరాబాద్ జట్ల మధ్య ఐపిఎల్ మ్యాచ్ సందర్భంగా …. ఉప్పల్ మార్గంలో మెట్రో రైలు సమయాన్ని అధికారులు పొడిగించారు. నేడు…
బెంగళూరు : అవినీతి నిరోధక శాఖ లోకా యుక్త బుధవారం కర్ణాటక వ్యాప్తంగా దాడులు చేపడుతోంది. 13 రాష్ట్రాలకు చెందిన సంబంధిత అధికారులకు చెందిన 60…
తెలంగాణ : ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో రాజు యాదవ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ…
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ నేత దీపక్ సింఘ్లా నివాసంతో సహా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పలువురు ఆప్…
బాపట్ల : బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కు డీజీపీ డిస్క్ గోల్డ్ మెడల్ దక్కింది. ఈ విషయాన్ని బుధవారం ఎస్పీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా…