లేటెస్ట్ న్యూస్

  • Home
  • కాంగ్రెస్‌ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు : కర్ణాటక ముఖ్యమంత్రి 

లేటెస్ట్ న్యూస్

కాంగ్రెస్‌ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు : కర్ణాటక ముఖ్యమంత్రి 

Dec 10,2023 | 16:04

బెంగళూరు :   కేవలం కాంగ్రెస్‌ని మాత్రమే ఎందుకు  టార్గెట్ చేస్తున్నారని  కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్రాన్ని నిలదీశారు. బిజెపి నేతలపై కూడా ఐటి దాడులు చేపట్టాలని  సూచించారు. …

డా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సిఈఓగా జెసి డికే బాలాజీ బదిలీ

Dec 10,2023 | 15:54

ఇంఛార్జి జెసిగా డిఆర్ఓ పెంచల కిషోర్ ప్రజాశక్తి తిరుపతి టౌన్ : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టరు డికే బాలాజీ గారు…

పొరుగు సేవల సిబ్బందికి కనీస వేతనాలివ్వాలి: బొప్పరాజు

Dec 10,2023 | 15:38

విజయవాడ: రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా పొరుగు సేవల సిబ్బందికి వేతనాలు ఇవ్వాలని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. పొరుగు సేవల సిబ్బందికి ఉద్యోగ…

కోర్టు విధులను బహిష్కరించిన లాయర్లు.. స్పందించిన హైకోర్టు

Dec 10,2023 | 15:31

అమరావతి: న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌, ఏపీ బార్‌…

తుపాన్‌ భాధితులను ఆదుకోవడంలో జగన్‌ సర్కార్‌ విఫలం : వి శ్రీనివాసరావు

Dec 10,2023 | 15:23

విశాఖ: రాష్ట్రంలో మీచౌంగ్‌ తుపాన్‌ భాధితులను ఆదుకోవడంలో జగన్‌ సర్కార్‌ విఫలం అయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విశాఖలో…

ప్రశ్నించిన వారిని వైసిపి ప్రభుత్వం హింసిస్తోంది : లోకేశ్‌

Dec 10,2023 | 15:12

తుని: గత ప్రభుత్వం తీసుకొచ్చిన పరిశ్రమలను వైసిపి ప్రభుత్వం తరిమేసిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విమర్శించారు. మూడు నెలల్లో అధికారంలోకి వస్తామని, మళ్లీ పరిశ్రమలు…

‘నా సామిరంగ’ నుంచి లిరికల్‌ వీడియో రిలీజ్‌

Dec 10,2023 | 15:03

కింగ్‌ నాగార్జున, ఆషికా రంగనాథ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘నా సామిరంగ’. కొరియోగ్రాఫర్‌ విజయ్ బిన్నీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌…

ఇచ్చిన ప్రతి హామీ అమలుకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది : భట్టి

Dec 10,2023 | 14:53

ఖమ్మం: రాష్ట్రంలో బహుళార్ధక ప్రాజెక్టులు చేపడతామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రమాణస్వీకారం చేసిన తరువాత తొలిసారి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో…

విశాఖలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఘన స్వాగతం

Dec 10,2023 | 14:36

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ కు విశాఖపట్నంలో ఘన స్వాగతం లభించింది. విశాఖపట్నంలో జరిగే నేవీ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా…