లేటెస్ట్ న్యూస్

  • Home
  • రేపు విశాల్‌ ‘రత్నం’ విడుదల

లేటెస్ట్ న్యూస్

రేపు విశాల్‌ ‘రత్నం’ విడుదల

Apr 25,2024 | 19:23

కోలీవుడ్‌ హీరో విశాల్‌ నటించిన చిత్రం ‘రత్నం’. శుక్రవారం ఈ సినిమా దక్షిణాది భాషల్లో విడుదల కానుంది. చిత్ర యూనిట్‌ సినిమా ప్రచారాన్ని చేపట్టింది. హరి దర్శకత్వం…

ఐటెం సాంగ్‌లో శ్రీలీల?

Apr 25,2024 | 19:15

తమిళ హీరో విజయ్ నటిస్తున్న చిత్రం ‘గోట్‌’. వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఏజీఎస్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నటి మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా…

డ్యాన్స్‌ రాదని విమర్శించారు

Apr 25,2024 | 19:10

క్యాన్సర్‌ నుంచి కోలుకున్నాక కొంత విరామం తీసుకున్న సొనాలీ బింద్రా ప్రస్తుతం సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. ‘ది బ్రోకెన్‌ న్యూస్‌’ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్థమయ్యారు. జీ5…

వచ్చేనెలలో ‘ప్రసన్న వదనం’

Apr 25,2024 | 19:05

సుహాస్‌ నటించిన ‘ప్రసన్న వదనం’ చిత్రం మే నెలలో విడుదల కానుంది. తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్‌ అవుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్‌…

హమ్మమ్మో’ పాట విడుదల

Apr 25,2024 | 19:01

హీరో అల్లరి నరేష్‌, ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం’ఆ ఒక్కటీ అడక్కు’. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాజీవ్‌…

బిజెపిని ఓడించాలి….వామపక్ష అభ్యర్థులను గెలిపించాలి

Apr 25,2024 | 19:00

ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ మత విద్వేషాలు రెచ్చగొడుతూ, మత ఉన్మాదాన్ని రేపుతున్న బిజెపిని ఓడించాలని, వామపక్ష అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు పిలుపునిచ్చారు.…

విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదు

Apr 25,2024 | 17:34

సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం ప్రజాశక్తి-అనకాపల్లి అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో కేంద్ర రక్షణశాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విద్వేశపూరిత ప్రసంగాన్ని సిపిఎం అనకాపల్లి జిల్లా కమిటీ తీవ్ర…

27 నుంచి జగన్‌ మూడోవిడత యాత్ర?

Apr 25,2024 | 16:42

15 రోజులు : 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రూట్‌మ్యాప్ అమరావతి : వైసిపి అధినేత, రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడో విడత ఎన్నికల…

పాట్నాలోని హోటల్‌లో చెలరేగిన మంటలు.. ఆరుగురు మృతి

Apr 25,2024 | 16:11

పాట్నా :    బీహార్‌ రాజధాని పాట్నాలో గురువారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా, 30 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.…