లేటెస్ట్ న్యూస్

  • Home
  • ప్రతి చేతికీ పని.. ప్రతి చేనుకూ నీళ్లు

లేటెస్ట్ న్యూస్

ప్రతి చేతికీ పని.. ప్రతి చేనుకూ నీళ్లు

Apr 22,2024 | 01:04

అతి తక్కువ కాలంలో ‘పోలవరం’ పూర్తి  జిఒ 217ను రద్దు చేస్తాం ఆక్వా రంగాన్ని ఆదుకుంటాం  నరసాపురం, భీమవరం సభల్లో పవన్‌కల్యాణ్‌ ప్రజాశక్తి – భీమవరం (పశ్చిమగోదావరి…

ఛార్జిషీట్‌లో ఉన్నది మాట్లాడితే న్యాయ స్థానం ఆంక్షలెందుకు?

Apr 21,2024 | 21:59

 సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సిబిఐ ఛార్జిషీట్‌లో ఉన్నది ఉన్నట్లు మాట్లాడకుండా న్యాయ స్థానాలు రాజకీయ పార్టీలకు ఆంక్షలు…

రోయింగ్‌లో బల్‌రాజ్‌కు ఒలింపిక్‌ బెర్త్‌

Apr 21,2024 | 21:38

ఆసియా ఓషియానా ఒలింపిక్‌ క్వాలిఫికేషన్‌ సియోల్‌(ద.కొరియా): భారత రోయర్‌ బల్‌రాజ్‌ పన్వర్‌ పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఆదివారం జరిగిన ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫికేషన్‌ రెగట్టా పోటీల్లో…

అగ్రస్థానంలో మను బకర్‌

Apr 21,2024 | 21:36

న్యూఢిల్లీ: తుగ్లకాబాద్‌లోని డా.కర్ణి సింగ్‌ రేంజ్‌లో జరుగుతున్న ఒలింపిక్‌ షూటింగ్‌ పోటీల్లో బను బకర్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఆదివారం జరిగిన స్పోర్ట్స్‌ పిస్టల్‌ గ్రూప్‌ విభాగంలో బను…

బాబు, పవన్‌ రెచ్చగొట్టడం వల్లే సిఎంపై దాడి : ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌

Apr 21,2024 | 21:20

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ రెచ్చగొడుతూ చేసిన ప్రసంగాల వల్లే సిఎం జగన్‌పై దాడి చేసి, హత్యాయత్నానికి ప్రయత్నించారని వైసిపి ఎమ్మెల్యే ఎంఎ హఫీజ్‌ఖాన్‌ అన్నారు.…

రాయి దెబ్బకే హత్యాయత్నం కేసా? :డాక్టర్‌ నర్రెడ్డి సునీత

Apr 21,2024 | 21:12

ప్రజాశక్తి – వేంపల్లె : ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై పిల్లవాడు రాయి విసిరితే హత్యాయత్నం కేసు నమోదు చేయడం ఏంటని డాక్టర్‌ నర్రెడ్డి సునీత ప్రశ్నించారు. ఆదివారం వేంపల్లెలోని…

అవాకులు, చవాకులు పేలితే సహించం : జనసేన

Apr 21,2024 | 21:06

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై ఎమ్మెల్యే సీటు దక్కలేదన్న అక్కసుతో వైసిపిలో చేరిన పోతిన మహేష్‌ అవాకులు, చవాకులు పేలుతున్నారని, ఇకపై…

నేడు సీతారాముల కల్యాణం

Apr 21,2024 | 21:03

ప్రజాశక్తి – ఒంటిమిట్ట (వైఎస్‌ఆర్‌ జిల్లా) : బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండ రాముని కల్యాణానికి ఆలయ ప్రాంగణం విద్యుత్తు దీపాలు, ఆకాశమంత పందిళ్లతో…

కూటమికి చిరంజీవి మద్దతిచ్చినా మా విజయానికి డోకాలేదు : సజ్జల

Apr 21,2024 | 20:54

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి 80 శాతం ప్రజలకు అందిందని, ఎవరు.. ఎవరితో కలిసొచ్చినా గెలుపు మాత్రం వైసిపిదేనని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన…