లేటెస్ట్ న్యూస్

  • Home
  • ప్రశాంతంగా ముగిసిన నీట్‌ – 2024 పరీక్షలు

లేటెస్ట్ న్యూస్

రికార్డు స్థాయిలో విద్యుత్‌ వినియోగం

May 6,2024 | 08:46

 259 ఎంయులకు చేరుకున్న రోజువారీ డిమాండ్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం రికార్డు స్థాయిలో నమోదైంది. ఎండల తీవ్రత పెరగడంతో విద్యుత్‌ వినియోగం కూడా…

ధర లేదు.. దిగుబడీ లేదు ! : జీడి రైతు కుదేలు

May 6,2024 | 08:39

ప్రజాశక్తి – సీతంపేట (పార్వతీపురం మన్యం జిల్లా) : ఏజెన్సీలోని ఆదివాసీలకు అటవీ ఉత్పత్తుల్లో ఆర్థికంగా ఆదుకొనేది జీడి పంట అని చెప్పవచ్చు. సీతంపేట ఏజెన్సీలో గత…

పాఠశాలలో ఎసి ఖర్చు తల్లిదండ్రులదే

May 6,2024 | 08:30

ఢిల్లీ హైకోర్టు తీర్పు న్యూఢిల్లీ : పాఠశాలలో ఎయిర్‌ కండిషనింగ్‌కు అయ్యే ఖర్చును తల్లిదండ్రులే భరించాలని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. లేబరేటరీ ఫీజ్‌, స్మార్ట్‌ కార్డ్‌ ఫీజ్‌…

కవిత బెయిల్‌ పిటిషన్‌పై నేడు తీర్పు

May 6,2024 | 08:23

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :  ఢిల్లీ లిక్కర్‌ కేసులో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం రౌస్‌ ఎవెన్యూ కోర్టు తీర్పును వెలువరించనుంది.…

వియత్నాం యుద్ధాన్ని స్మరించుకుంటూ అమెరికా విద్యార్థుల నిరసన

May 6,2024 | 08:22

న్యూయార్క్‌ : గత ఆరు నెలలుగా అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్‌ సాగిస్తున్న క్రూరత్వం, గాజాలో అమాయక ప్రజలపై సాగుతున్న ఊచకోతలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలు అమెరికన్‌…

సుగంధ ద్రవ్యాల్లో క్రిమి సంహారకాల స్థాయి 10 రెట్లు పెంపు

May 6,2024 | 08:15

 ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ గ్రీన్‌సిగ్నల్‌ న్యూఢిల్లీ : సుగంధ ద్రవ్యాల్లో క్రిమి సంహారక మందుల అవశేషాల పరిమాణాన్ని పెంచుతూ భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) గ్రీన్‌ సిగల్‌…

మహిళల టి20 ప్రపంచ కప్‌ షెడ్యూల్‌ విడుదల

May 6,2024 | 08:08

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసిసి) మహిళల టి20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది అక్టోబర్‌ 3 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో ఫైనల్‌తో కలిపి…

ఎన్నికల విధుల్లోని ఉద్యోగులందరికీ పోస్టల్‌ బ్యాలెట్‌ : సిఇఒ ఎంకె మీనా

May 6,2024 | 08:05

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో, విజయనగరం టౌన్‌ : ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి ఓటు హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించరాదని, స్పాట్‌లోనే ఫారమ్‌-12ను తీసుకోవడంతోపాటు అర్హులైన…