లేటెస్ట్ న్యూస్

  • Home
  • జగన్ కు భద్రత భారీగా పెంపు

లేటెస్ట్ న్యూస్

జగన్ కు భద్రత భారీగా పెంపు

Apr 15,2024 | 17:39

ప్రజాశక్తి-విజయవాడ: ఏపీ సీఎం జగన్ పై రాయి దాడి జరిగిన నేపథ్యంలో ఆయనకు భద్రతను భారీగా పెంచారు. ప్రస్తుత భద్రతకు అదనంగా సెక్యూరిటీని పెంచారు. బస్సు యాత్ర…

సిఎంపై దాడికేసులో నిందితుల్ని పట్టిస్తే రూ.2 లక్షల నగదు బహుమతి

Apr 15,2024 | 16:17

విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయ త్నం చేసిన నిందితుల వివరాల చెప్పిన వారికి ఎన్టీఆర్‌ జిల్లా పోలీసులు నగదు బహుమతిని ప్రకటించారు. సీఎం జగన్‌పై గుర్తు…

ధైర్యంగా అడుగులు ముందుకేద్దాం : వైఎస్‌ జగన్

Apr 15,2024 | 22:25

ప్రజాశక్తి-గన్నవరం నవరత్న పథకాల ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ న్యాయం జరిగిందనీ, ప్రజల ఆశీర్వాదం ఉన్నాయని, ధైర్యంగా అడుగులు ముందుకేద్దామని వైసిపి అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌…

వలకు చిక్కిన అరుదైన చేపలు..

Apr 15,2024 | 14:46

అంతర్వేది : కృష్ణాజిల్లా మత్స్యకారుడికి అంతర్వేది వద్ద సముద్ర తీరంలో అరుదైన చేపలు చిక్కాయి. ఎప్పటిలాగే సముద్రంలో ఒడుపుగా వల విసిరిన జాలరికి తన వలకు ఏదో…

మెగా గ్యాస్‌ పైప్‌ లీక్‌

Apr 16,2024 | 00:55

భారీగా ఎగసిపడిన మంటలు ప్రజాశక్తి – ముదినేపల్లి (ఏలూరు) : ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం గురజ- పెనుమల్లి గ్రామల మధ్య గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకైంది. దీంతో…

మే 3 నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌

Apr 15,2024 | 20:39

ఓటింగ్వయో వృద్ధులు, వికలాంగులు, ఎన్నికల సిబ్బందికి అవకాశం ఆరు రోజులపాటు కొనసాగనున్న ప్రక్రియ ప్రజాశక్తి-అమరావతి : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటింగ్‌ ప్రక్రియ…

నెల్లూరులో భగ్గుమంటోన్న సూర్యుడు – ఖాళీగా రోడ్లు

Apr 15,2024 | 12:42

ప్రజాశక్తి-విడవలూరు (నెల్లూరు) : ఈ ఏడాది భానుడి ప్రతాపం భగభగమంటోంది. తీవ్రంగా కాస్తున్న ఎండలకు బయటకు రావాలంటే చిన్న పిల్లలు, ముసలివారు అల్లాడిపోతున్నారు. సోమవారం నెల్లూరులో ఎండ…

15వ రోజు కొనసాగుతున్న సిఎం జగన్‌ బస్సు యాత్ర

Apr 15,2024 | 12:32

గన్నవరం : ‘మేమంతా సిద్ధం’ ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి సోమవారంనాడు కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్నారు. సోమవారం గన్నవరం మండలం కేసరపల్లి నుంచి యాత్ర…