లేటెస్ట్ న్యూస్

  • Home
  • దేవరాజుగట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – నలుగురు మృతి

లేటెస్ట్ న్యూస్

దేవరాజుగట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – నలుగురు మృతి

Dec 22,2023 | 17:24

ప్రజాశక్తి-ప్రకాశం : ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఈ ప్రమాదంలో నలుగురు మృతి…

146 మంది ఎంపీలను సస్పెండ్‌ చేయడం సిగ్గుచేటు: భట్టి విక్రమార్క

Dec 22,2023 | 17:08

హైదరాబాద్‌: పార్లమెంటులోకి దుండగులు చొరబడిన ఘటనపై ప్రశ్నించిన లోక్‌సభ , రాజ్యసభ సభ్యులను పెద్ద సంఖ్యలో సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ.. ‘ఇండియా’ ఫోరం దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన…

వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. పెండింగ్‌ చలానాలపై భారీ డిస్కౌంట్‌

Dec 22,2023 | 16:28

హైదరాబాద్‌: తెలంగాణలో వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్‌ చలానాలపై భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. టూవీలర్స్‌పై 80 శాతం, ఫోర్‌ వీలర్స్‌, ఆటోలపై 60 శాతం…

లోకేష్‌ను అరెస్ట్‌ చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ సీఐడీ పిటిషన్‌

Dec 22,2023 | 16:17

అమరావతి: లోకేష్‌ను అరెస్ట్‌ చేయటానికి అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ పిటిషన్‌ దాఖలు చేసింది. 41ఏ నోటీసులో ఉన్న నిబంధనలను లోకేష్‌ ఉల్లంఘించినట్టు పిటిషన్‌లో…

నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్‌ బాబు

Dec 22,2023 | 15:40

హైదరాబాద్‌: నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా కాంగ్రెస్‌ నేత, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన ఎగ్జిబిషన్‌ మేనిజింగ్‌ కమిటీ సమావేశంలో…

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. అతి వేగమే ప్రధాన కారణం

Dec 22,2023 | 15:00

హైదరాబాద్‌ : రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు గచ్చిబౌలి కేర్‌ హాస్పిటల్‌ సమీపంలో అదుపు తప్పి…

హైదరాబాద్‌లో పెరిగిన నేరాలు: సీపీ శ్రీనివాస్‌రెడ్డి

Dec 22,2023 | 14:46

హైదరాబాద్‌: నగరంలో 2022 ఏడాదితో పోలిస్తే 2023లో క్రైమ్‌ రేటు 2 శాతం మేర పెరిగిందని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో నగర నేర…

ఘర్షణ తలెత్తడానికి పల్లవి ప్రశాంతే కారణం: డీసీపీ

Dec 22,2023 | 14:36

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ ఫైనల్స్‌ సమయంలో జరిగిన ఘర్షణల్లో టీఎస్‌ఆర్టీసీకి చెందిన 6 బస్సులు దెబ్బతిన్నాయని, పోలీసు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయని హైదరాబాద్‌ పశ్చిమ మండల డీసీపీ విజరుకుమర్‌…

ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత కాకాది: సీఎం రేవంత్‌

Dec 22,2023 | 14:31

హైదరాబాద్‌: కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) కుమారులైన వివేక్‌, వినోద్‌లను చూస్తే తనకు రామాయణంలో లవకుశలు గుర్తుకొస్తారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌…