తిరుపతిలో సిట్ బృందం విచారణ
తిరుపతి : ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని శుక్రవారం నియమించిన సంగతి తెలిసిందే. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన…
తిరుపతి : ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని శుక్రవారం నియమించిన సంగతి తెలిసిందే. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన…
అమెరికా: అమెరికాలోని హ్యూస్టన్ సిటీని భారీ వర్షం ముంచెత్తింది.. గంటకు 160 కి.మీ. వేగంతో పెనుగాలులు వీయడంతో భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు…
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని బాలాపూర్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుంది. నిర్మానుష్య ప్రాంతాలు, శివార్లలో పోలీసుల నిఘా ఉండకపోవడంతో యువకులు రెచ్చిపోతున్నారు. కాగా.. విచ్చలవిడిగా లభిస్తున్న డ్రగ్స్,…
అమరావతి: ఏపీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అందరికీ తెలిసిందేనని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన..…
– 2 ఏళ్లుగా పనిచేయని ఎర్రపోతవరం వాటర్ ట్యాంక్ ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : గ్రామీణ ప్రాంతాల ప్రజలందరికీ పరిశుభ్రతమైన రక్షిత మంచినీరు అందించాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం…
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు ప్రజాశక్తి-విజయవాడ : దేశంలో ప్రజాగ్రహంతో బిజెపి ఓట్లు, సీట్లు తగ్గుతున్నా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, వైసిపిలు.. బిజెపిని…
హైదరాబాద్: ధరణి సమస్యల పరిష్కారం కోసం మధ్యాహ్నం 12:30కి సచివాలయంలో ధరణి కమిటి సమావేశం కానుంది. ధరణి సమస్యల పరిష్కారానికి నిర్వహించిన డ్రైవ్ పై కమిటీ సమీక్షించనుంది.…
అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రజాశక్తి – గన్నవరం : సిఎం జగన్ విదేశీ పర్యటన నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయంలో శుక్రవారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ ఎన్ఆర్ఐ…
తిరుమల: శ్రీవారి దర్శనానికి తిరుమలలో యాత్రికుల రద్దీ శనివారం కూడా కొనసాగుతోంది. టోకెన్లు లేని యాత్రికులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు…