లేటెస్ట్ న్యూస్

  • Home
  • తిరుపతిలో సిట్‌ బృందం విచారణ

లేటెస్ట్ న్యూస్

తిరుపతిలో సిట్‌ బృందం విచారణ

May 18,2024 | 13:16

తిరుపతి : ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని శుక్రవారం నియమించిన సంగతి తెలిసిందే. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన…

హ్యూస్టన్‌ నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం.. ఏడుగురి మృతి

May 18,2024 | 13:15

అమెరికా: అమెరికాలోని హ్యూస్టన్‌ సిటీని భారీ వర్షం ముంచెత్తింది.. గంటకు 160 కి.మీ. వేగంతో పెనుగాలులు వీయడంతో భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు…

నగరంలో గంజాయి గ్యాంగ్‌ హల్‌ చల్‌.. యువకులపై కత్తులతో దాడి

May 18,2024 | 12:45

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలోని బాలాపూర్‌ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుంది. నిర్మానుష్య ప్రాంతాలు, శివార్లలో పోలీసుల నిఘా ఉండకపోవడంతో యువకులు రెచ్చిపోతున్నారు. కాగా.. విచ్చలవిడిగా లభిస్తున్న డ్రగ్స్‌,…

ఏపీలో ఫలితాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే..!

May 18,2024 | 12:21

అమరావతి: ఏపీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అందరికీ తెలిసిందేనని సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన..…

నత్త నడకన జలజీవన్‌ మిషన్‌ పనులు

May 18,2024 | 12:19

– 2 ఏళ్లుగా పనిచేయని ఎర్రపోతవరం వాటర్‌ ట్యాంక్‌ ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : గ్రామీణ ప్రాంతాల ప్రజలందరికీ పరిశుభ్రతమైన రక్షిత మంచినీరు అందించాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం…

బిజెపితో అంటకాగటం శోచనీయం

May 18,2024 | 12:05

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు ప్రజాశక్తి-విజయవాడ : దేశంలో ప్రజాగ్రహంతో బిజెపి ఓట్లు, సీట్లు తగ్గుతున్నా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, వైసిపిలు.. బిజెపిని…

సచివాలయంలో ధరణి కమిటి సమావేశం.. అప్లికేషన్లపై సమీక్ష

May 18,2024 | 11:45

హైదరాబాద్‌: ధరణి సమస్యల పరిష్కారం కోసం మధ్యాహ్నం 12:30కి సచివాలయంలో ధరణి కమిటి సమావేశం కానుంది. ధరణి సమస్యల పరిష్కారానికి నిర్వహించిన డ్రైవ్‌ పై కమిటీ సమీక్షించనుంది.…

సిఎం జగన్‌ పర్యటన సమయంలో విమానాశ్రయంలో అనుమానాస్పద వ్యక్తి

May 18,2024 | 21:14

 అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రజాశక్తి – గన్నవరం : సిఎం జగన్‌ విదేశీ పర్యటన నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయంలో శుక్రవారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ ఎన్‌ఆర్‌ఐ…

తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ..

May 18,2024 | 11:07

తిరుమల: శ్రీవారి దర్శనానికి తిరుమలలో యాత్రికుల రద్దీ శనివారం కూడా కొనసాగుతోంది. టోకెన్లు లేని యాత్రికులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు…