సిపిఐ సీనియర్ నాయకులు సాంబశివరావు మృతి
ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : పాత మంగళగిరికి చెందిన సిపిఐ సీనియర్ నాయకులు మర్రి సాంబశివరావు (77) సోమవారం రాత్రి మృతి చెందారు. సాంబశివరావు కు భార్య, ఇద్దరు…
ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : పాత మంగళగిరికి చెందిన సిపిఐ సీనియర్ నాయకులు మర్రి సాంబశివరావు (77) సోమవారం రాత్రి మృతి చెందారు. సాంబశివరావు కు భార్య, ఇద్దరు…
హైదరాబాద్ : మియాపూర్ లోని మెట్రో రైల్ డిపోలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. డిపోలోని చెత్త డంపింగ్ ఏరియాలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన మెట్రో…
ప్రజాశక్తి-అమరావతి : వివేకా హత్య జరిగిన తర్వాత మీరు నాతో తోలుబొమ్మలాట ఆడుకున్నారనివైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఏపీ ముఖ్యమంత్రి జగన్పై వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత…
హైదరాబాద్ : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ……
గగ్గోలు పెడుతున్న కాంట్రాక్టర్లు రెండేళ్లుగా రూ.184 కోట్లు బకాయి ప్రజాశక్తి- ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : పోలవరం ప్రాజెక్టులో సహాయ పునరావాస పనులకు కష్టాలు తీరడం…
ప్రజాశక్తి-అమరావతి : తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ధిపొందడం జగన్కు అలవాటేనని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. తప్పుడు ప్రచారంతో, అవాస్తవాలతో రాజకీయ లబ్ధిపొందే ప్రయత్నం, నీచమైన…
ప్రజాశక్తి-వజ్రపుకొత్తూరు (శ్రీకాకుళం) : జిల్లాలోనివజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామంలోని ఓ పాడుబడిన ఇంటిలోకి ఎలుగుబంటి చొరబడి హల్చల్ చేసింది. గమనించిన స్థానికులు ఆ పరిసరాల నుంచి పరుగులు…
హైదరాబాద్ : ఫోన్ ట్యాంపింగ్ కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నకు కోర్టు రిమాండ్ విధించింది. మంగళవారం వారిద్దరి కస్టడీ ముగియడంతో పోలీసులు హైదరాబాద్లోని…
మైదుకూరు (కడప) : మైదుకూరు ఎర్రచెరువుకు ఎస్ ఆర్ 1 నుండి శాశ్వత జి ఓ మేరకు కలెక్టర్ ఆదేశాల ప్రకారం తెలుగు గంగ అధికారులు తాగు…