లేటెస్ట్ న్యూస్

  • Home
  • సిపిఐ సీనియర్‌ నాయకులు సాంబశివరావు మృతి

లేటెస్ట్ న్యూస్

సిపిఐ సీనియర్‌ నాయకులు సాంబశివరావు మృతి

Apr 2,2024 | 13:45

ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : పాత మంగళగిరికి చెందిన సిపిఐ సీనియర్‌ నాయకులు మర్రి సాంబశివరావు (77) సోమవారం రాత్రి మృతి చెందారు. సాంబశివరావు కు భార్య, ఇద్దరు…

మెట్రో రైల్‌ డిపోలో అగ్నిప్రమాదం

Apr 2,2024 | 13:10

హైదరాబాద్‌ : మియాపూర్‌ లోని మెట్రో రైల్‌ డిపోలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. డిపోలోని చెత్త డంపింగ్‌ ఏరియాలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన మెట్రో…

మీరు నాతో తోలుబొమ్మలాట ఆడుకున్నారు.. జగన్‌పై సునీత ఆగ్రహం

Apr 2,2024 | 12:15

ప్రజాశక్తి-అమరావతి : వివేకా హత్య జరిగిన తర్వాత మీరు నాతో తోలుబొమ్మలాట ఆడుకున్నారనివైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత…

కాంగ్రెస్‌ నేతలకు లీగల్‌ నోటీసులు పంపిస్తా : కేటీఆర్‌

Apr 2,2024 | 12:08

హైదరాబాద్‌ : తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ స్పందిస్తూ……

పోలవరం పునరావాసానికి నిధులివ్వరు

Apr 2,2024 | 11:47

గగ్గోలు పెడుతున్న కాంట్రాక్టర్లు రెండేళ్లుగా రూ.184 కోట్లు బకాయి ప్రజాశక్తి- ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : పోలవరం ప్రాజెక్టులో సహాయ పునరావాస పనులకు కష్టాలు తీరడం…

తప్పుడు ప్రచారంతో లబ్ధిపొందడం జగన్‌కు అలవాటే : చంద్రబాబు

Apr 2,2024 | 11:34

ప్రజాశక్తి-అమరావతి : తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ధిపొందడం జగన్‌కు అలవాటేనని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. తప్పుడు ప్రచారంతో, అవాస్తవాలతో రాజకీయ లబ్ధిపొందే ప్రయత్నం, నీచమైన…

వజ్రపుకొత్తూరులో ఎలుగుబంటి హల్చల్‌

Apr 2,2024 | 11:14

ప్రజాశక్తి-వజ్రపుకొత్తూరు (శ్రీకాకుళం) : జిల్లాలోనివజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామంలోని ఓ పాడుబడిన ఇంటిలోకి ఎలుగుబంటి చొరబడి హల్చల్‌ చేసింది. గమనించిన స్థానికులు ఆ పరిసరాల నుంచి పరుగులు…

Phone tampering case: భుజంగరావు, తిరుపతన్నకు రిమాండ్‌

Apr 2,2024 | 11:04

హైదరాబాద్‌ : ఫోన్‌ ట్యాంపింగ్‌ కేసులో అరెస్ట్‌ అయిన అడిషనల్‌ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నకు కోర్టు రిమాండ్‌ విధించింది. మంగళవారం వారిద్దరి కస్టడీ ముగియడంతో పోలీసులు హైదరాబాద్‌లోని…