లేటెస్ట్ న్యూస్

  • Home
  • 5న ప్రేమకథ విడుదల

లేటెస్ట్ న్యూస్

5న ప్రేమకథ విడుదల

Dec 27,2023 | 09:00

కిశోర్‌ కెఎస్‌డి, దియా సితెపల్లి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ప్రేమకథ జనవరి ఐదోతేదీన విడుదల కానుంది. టాంగా ప్రొడక్షన్‌ ఎల్‌ఎల్‌పీ, సినీ వ్యాలీ మూవీస్‌ సంయుక్తంగా…

విమర్శలపై దృష్టి పెట్టను : సందీప్‌ వంగా

Dec 27,2023 | 08:59

విమర్శలను పట్టించుకోననీ, ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నానని దర్శకుడు సందీప్‌ వంగా వెల్లడించారు. ఆయన దర్శకత్వంలో ఇటీవల విడుదలైన ‘యానిమల్‌’ సినిమాపై వస్తున్న ఆరోపణలపై ఆయన…

అంగన్వాడీ నాయకులతో జరిగిన చర్చలు విఫలం

Dec 30,2023 | 14:53

అమరావతి: గత 15 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నిరసన, దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం…

నా సినిమా మార్చికి వాయిదా వేశా : దిల్‌రాజు

Dec 27,2023 | 08:58

‘నేనైతే సంక్రాంతికి రావాల్సిన నా చిత్రాన్ని మార్చికి వాయిదా వేసుకున్నా. మిగతా ఐదుగురిలో ఎవరో ఒకరు తగ్గితే వాళ్లకు ఆ తర్వాత ఛాంబర్‌ ద్వారా సోలో డేట్‌…

టిటిడి కార్మికులకు ఇళ్ల స్థలాలు

Dec 27,2023 | 08:58

– కల్యాణకట్ట క్షురకులకు రూ.20 వేలు – ధర్మకర్తల మండలిలో తీర్మానం ప్రజాశక్తి – తిరుమలటిటిడి కార్మికులకు తొలి విడతగా 3518 మందికి గురువారం ఇళ్ల స్థలాలను…

కొనసాగుతున్న నంది నాటకోత్సవాలు

Dec 27,2023 | 08:57

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి: రాష్ట్ర స్థాయి నంది నాటకోత్సవాలలో భాగంగా నాలుగో రోజు వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు పలు నాటికలను ప్రదర్శించారు. గుంటూరు శ్రీవెంకటేశ్వర…

కోవిడ్‌పై వెంటనే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి – సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

Dec 27,2023 | 08:56

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఒక మహిళ మరణించడం బాధాకరమని, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ కోవిడ్‌ కేసులు పెరగడంతో పాటు…

కోవిడ్‌ లక్షణాలతో విశాఖలో మహిళ మృతి

Dec 30,2023 | 14:53

ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : విశాఖలో ఓ మహిళ కోవిడ్‌ పాజిటివ్‌తో మృతి చెందిందన్న వార్త ప్రజలను కలవరపరిచింది. విశాఖ నగరంలోని కంచరపాలేనికి చెందిన మహిళ (51)…

క్రీడా వజ్రాలను తయారు చేస్తాం -‘ఆడుదాం ఆంధ్ర’ ప్రారంభోత్సవంలో జగన్‌

Dec 27,2023 | 08:56

– అందరూ వ్యాయమం చేయాలని పిలుపు ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధిరాష్ట్రంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించేందుకు ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమం చేపట్టినట్టు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌…