5న ప్రేమకథ విడుదల
కిశోర్ కెఎస్డి, దియా సితెపల్లి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ప్రేమకథ జనవరి ఐదోతేదీన విడుదల కానుంది. టాంగా ప్రొడక్షన్ ఎల్ఎల్పీ, సినీ వ్యాలీ మూవీస్ సంయుక్తంగా…
కిశోర్ కెఎస్డి, దియా సితెపల్లి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ప్రేమకథ జనవరి ఐదోతేదీన విడుదల కానుంది. టాంగా ప్రొడక్షన్ ఎల్ఎల్పీ, సినీ వ్యాలీ మూవీస్ సంయుక్తంగా…
విమర్శలను పట్టించుకోననీ, ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నానని దర్శకుడు సందీప్ వంగా వెల్లడించారు. ఆయన దర్శకత్వంలో ఇటీవల విడుదలైన ‘యానిమల్’ సినిమాపై వస్తున్న ఆరోపణలపై ఆయన…
అమరావతి: గత 15 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నిరసన, దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం…
‘నేనైతే సంక్రాంతికి రావాల్సిన నా చిత్రాన్ని మార్చికి వాయిదా వేసుకున్నా. మిగతా ఐదుగురిలో ఎవరో ఒకరు తగ్గితే వాళ్లకు ఆ తర్వాత ఛాంబర్ ద్వారా సోలో డేట్…
– కల్యాణకట్ట క్షురకులకు రూ.20 వేలు – ధర్మకర్తల మండలిలో తీర్మానం ప్రజాశక్తి – తిరుమలటిటిడి కార్మికులకు తొలి విడతగా 3518 మందికి గురువారం ఇళ్ల స్థలాలను…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి: రాష్ట్ర స్థాయి నంది నాటకోత్సవాలలో భాగంగా నాలుగో రోజు వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు పలు నాటికలను ప్రదర్శించారు. గుంటూరు శ్రీవెంకటేశ్వర…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిన ఒక మహిళ మరణించడం బాధాకరమని, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ కోవిడ్ కేసులు పెరగడంతో పాటు…
ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : విశాఖలో ఓ మహిళ కోవిడ్ పాజిటివ్తో మృతి చెందిందన్న వార్త ప్రజలను కలవరపరిచింది. విశాఖ నగరంలోని కంచరపాలేనికి చెందిన మహిళ (51)…
– అందరూ వ్యాయమం చేయాలని పిలుపు ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధిరాష్ట్రంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించేందుకు ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమం చేపట్టినట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్…