లేటెస్ట్ న్యూస్

  • Home
  • టిడిపి నేతలపై అక్రమ కేసులు – గవర్నరుకు చంద్రబాబు లేఖ

లేటెస్ట్ న్యూస్

టిడిపి నేతలపై అక్రమ కేసులు – గవర్నరుకు చంద్రబాబు లేఖ

Mar 2,2024 | 08:01

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:టిడిపి నేతలు, కార్యకర్తల అణచివేతే లక్ష్యంగా అక్రమ కేసులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేధిస్తున్నారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ మేరకు గవర్నరు…

న్యాయ పోరాటం కొనసాగిస్తా – వివేకా కుమార్తె సునీతా నర్రెడ్డి

Mar 2,2024 | 08:01

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:’నాది న్యాయ పోరాటం. అది కొనసాగుతుంది’ అని మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా నర్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం నాడిక్కడ కాన్ట్సిట్యూషన్‌ క్లబ్‌లో…

బాబు మాటలనే సునీత మాట్లాడారు- సజ్జల రామకృష్ణారెడ్డి

Mar 2,2024 | 08:00

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :చంద్రబాబునాయుడి మాటలనే వైఎస్‌ సునీత మాట్లాడుతున్నారని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…

తొలిరోజు ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతం

Mar 2,2024 | 08:00

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఇంటర్మీడియట్‌ పరీక్షలు తొలిరోజు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి సంవత్సరం విద్యార్థులు 10,52,221 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో జనరల్‌ విద్యార్థులు 4,89,714…

టోక్యోకు రష్మిక

Mar 2,2024 | 07:59

క్రంచీరోల్‌ అనిమీ అవార్డ్స్‌లో భారత్‌ తరపున పాల్గోనేందుకు జపాన్‌లోని టోక్యోకు హీరోయిన్‌ రష్మిక మందన్నా వెళ్లారు. శనివారంనాడు ఈ అవార్డుల వేడుక జరగనుంది. గ్లోబల్‌ ఈవెంట్‌గా ఈ…

రాజకీయాల్లోకి వచ్చేది లేదు : ప్రశాంత్‌

Mar 2,2024 | 07:59

ఇప్పట్లో తనకు రాజకీయాల్లోకి రావాలన్న ఉద్ధేశ్యం లేదని హీరో ప్రశాంత్‌ స్పష్టంచేశారు. గత కొన్ని రోజులుగా ఆయన ద్విచక్ర వాహనదారులు డ్రైవింగ్‌ చేసేటప్పుడు విధిగా హెల్మెట్‌ ధరించాలని…

‘కల్కి’లో రాజేంద్రప్రసాద్‌

Mar 2,2024 | 07:58

హీరో ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో రానున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’లో సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ కూడా నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా…

‘గామి’ డిఫరెంట్‌ సినిమా

Mar 1,2024 | 19:03

విశ్వక్‌ సేన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘గామి’ షో రీల్‌ ట్రైలర్‌ శుక్రవారం ప్రసాద్‌ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా…

‘ఓదెలా-2’లో తమన్నా

Mar 1,2024 | 19:01

అశోక్‌ తేజ్‌ దర్శకత్వంలో 2022లో వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్‌’కి సీక్వెల్‌ రాబోతోంది. ‘ఓదెలా-2’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో తమన్నా నటిస్తున్నారు. మొదటి భాగంలో హెబ్బా…