బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరికి మరణశిక్ష
రాజస్థాన్: గత ఏడాది మైనర్ బాలికపై అత్యాచారం చేసి సజీవ దహనం చేసిన ఇద్దరు వ్యక్తులకు రాజస్థాన్లోని భిల్వారా జిల్లాలోని పోక్సో కోర్టు సోమవారం మరణశిక్ష విధించింది. కాలు,…
రాజస్థాన్: గత ఏడాది మైనర్ బాలికపై అత్యాచారం చేసి సజీవ దహనం చేసిన ఇద్దరు వ్యక్తులకు రాజస్థాన్లోని భిల్వారా జిల్లాలోని పోక్సో కోర్టు సోమవారం మరణశిక్ష విధించింది. కాలు,…
ప్రజాశక్తి-బంగారుపాళ్యం (చిత్తూరు) : షెడ్డు నిర్మించుకోవడానికిగాను వ్యవసాయ మార్కెట్లోని రోడ్డు మార్గంలో ఉన్న చెట్లను తొలగిస్తుండగా… రైతులు అడ్డుకున్నారు. ఈ ఘటన సోమవారం బంగారుపాళ్యం మండల కేంద్రంలోని…
పాలస్తీనా: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి పట్ల హమాస్ సోమవారం సంతాపాన్ని వ్యక్తం చేసింది. టెహ్రాన్ మద్దతు ఉన్న పాలస్తీనా మిలిటెంట్ గ్రూపుకు “గౌరవనీయమైన మద్దతుదారు”…
గోవా : గోవాలోని మోర్ముగావో నౌకాశ్రయం సమీపంలో అనానుకూల వాతావరణంలో చిక్కుకుపోయి ఇంధన కొరతను ఎదుర్కొన్న టూరిస్ట్ ఫెర్రీ బోట్ నుండి 24 మంది ప్రయాణికులు, ఇద్దరు…
తెలంగాణ : బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీనటి హేమ స్పష్టం చేశారు. ఆదివారం అర్థరాత్రి బెంగుళూరు శివారులో ఓ…
దోపిడీకి యత్నిస్తూ దుండగుల కాల్పులు కొచ్చి : థాయ్లాండ్ పర్యటనకు వెళ్లిన భారతీయునిపై కాల్పులు జరిగాయి. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో కేరళలోని మలయాటూరు కడపర వట్టపరంబన్కు…
తెలంగాణ : ఎండలు, వాతావరణంలో మార్పుల కారణంగా … కోళ్ల వ్యాపారం బాగా దెబ్బతింది. ముఖ్యంగా తెలంగాణలో కోడి ధర అమాంతం పెరిగింది. చికెన్ కొనాలంటేనే మాంసాహారులు…
ప్రజాశక్తి-తిరుపతి జిల్లా : చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని సిట్ అధికారులు విచారించారు. ఎస్వీ యూనివర్సిటీ పిఎస్ లో 2గంటకు పైగా విచారణ కొనసాగింది. ఈ…
తిరువనంతపురం : కేరళలో భారీ వర్షం కొనసాగుతోంది. పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తిరువనంతపురం,…